తొలివిడుత రూ.700 కోట్లతో పనులకు నోటిఫికేషన్ టెండర్ల స్వీకరణకు తుది గడువు జనవరి 5 అదే రోజు టెక్నికల్ బిడ్.. 7న ధర బిడ్ ఓపెన్ నిర్మాణ స్థలంలో తుది దశకు మట్టి నమూనాల సేకరణ వరంగల్, డిసెంబర్ 17 (నమస్తేతెలంగాణ):
హనుమకొండలో తొలి కేసు నమోదు చెక్ రిపబ్లిక్ దేశం నుంచి వచ్చిన మహిళగా గుర్తింపు ఈ నెల 2న భర్త, కూతురితో ఇండియాకు రాక ఎయిర్పోర్ట్ వద్ద పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ ఎనిమిది రోజుల తర్వాత పాజిటివ్గా నిర�
నేరుగా రామప్ప ఆలయానికి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ నిట్ గెస్ట్హౌస్లో రాత్రి బస రేపు ఉదయం భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం కోర్టు సముదాయ భవనానికి ప్రారంభోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారయంత్రాంగం వరం�
గీపుగొండ, డిసెంబర్ 17 : నాటిన ప్రతి మొక్కనూ రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, గంగదేవిపల్లి గ్రామాల్లో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక
సభ తీర్మానాల అమలు తీరుపై సభ్యుల అసహనం అధికారులపై మండిపడిన ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన రాయపర్తి, డిసెంబర్ 17 : మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా �
నెక్కొండ, డిసెంబర్ 17 : మండలంలోని చిన్నకొర్పోలు గ్రామానికి చెందిన తొగరు యాకయ్య శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబానికి పరార్శిం�
ప్రతి డివిజన్కు వెయ్యి గిఫ్ట్ప్యాక్లు తహసీల్కు చేరిన కాటన్లు పంపిణీకి సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు నర్సంపేట రూరల్, డిసెంబర్ 17 : జిల్లాలోని క్రిస్టియన్లకు పంపిణీ చేసేందుకు క్రిస్మస్ కానుకలు వ�
తరలిరానున్న దిగ్గజ కంపెనీ సీఈవో త్యాగరాజన్ ప్రకటన మంత్రి కేటీఆర్తో భేటీ వరంగల్లో వేగంగా విస్తరిస్తున్న ఐటీ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు ఇప్పటికే కొలువైన పెద్ద కంపెనీలు వరంగల్, డిసెంబర్ 16 (నమస్తే �
డీఈవో వాసంతి నెక్కొండ మండలంలో ఆకస్మిక తనిఖీలు నెక్కొండ, డిసెంబర్ 15: అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో వాసంతి హెచ్చరించారు. గురువారం ఆమె మండలంలోని నాలుగు ప�
ప్రతిపాదనలు సిద్ధం చేయండి కమిషనర్ ప్రావీణ్య వరంగల్,డిసెంబర్ 16 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ క్పారేషన్ పరిధిలో మరో 7 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు వెంటనే తయారు చేయాలని కమిషనర్ ప్రావీణ్
హసన్పర్తి, డిసెంబర్ 16 : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో హసన్పర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీలో కొఱ్ఱె మేఘనా సింధు 466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధిం
ఆజంజాహి స్థలంలో పాలనా సౌధం సీఎం కేసీఆర్ చెప్పినట్లే కేటాయింపు సర్కారు ఉత్తర్వులు.. ప్రజల హర్షం ఎమ్మెల్యే నన్నపునేని ఆధ్వర్యంలో సంబురాలు పటాకులు పేల్చి.. మిఠాయిలు పంచిన టీఆర్ఎస్ శ్రేణులు నృత్యం చేసి మ
పంట మార్పిడిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలివివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిటీచర్లు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని సభ్యుల మండిపాటుగ్రామాల్లో విద్యా వ్యవస్థపై ఫో�
ఎంజీఎం దవాఖానలో వైద్య సేవలు విస్తృతం కొత్తగా ప్రతి విభాగంలో వైద్యుల నియామకం వైద్యశాలలోని 1,070 బెడ్స్కూ ఆక్సిజన్ సౌకర్యం పిల్లల విభాగంలో అదనంగా మరో 42 పడకలు ఒకే ఆస్పత్రికి రూ.1,100 కోట్లు ఇవ్వడం వైద్య చరిత్రల