మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం మార్కెటింగ్ సపోర్ట్లో కీలక పాత్ర.. హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఏర్పాటు జీడబ్ల్యూఎంసీ కమిషనర్తో వీ-హబ్ బృందం భేటీ వరంగల్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్
హైకోర్టు ప్రాజెక్టు మేనేజర్ విశాల ఏర్పాట్ల పరిశీలన పోలీస్, రెవెన్యూ, టూరిజం అధికారులతో చర్చ రామలింగేశ్వరుడికి పూజలు వెంకటాపూర్, డిసెంబర్ 9 : రామప్ప దేవాలయాన్ని 18వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర
ప్రతి గ్రామంలో అర్హులందరికీ టీకాలు వేయాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ సంగెం, డిసెంబర్ 9: జిల్లాలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో అర్హులను గుర్తించి టీకాలు వేసి ఆదర్శంగా నిలువ
రూ.1,100 కోట్లతో టెండర్లకు కసరత్తు గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్బీ సన్నద్ధం సాంకేతిక అనుమతుల కోసం సమగ్ర అంచనాల తయారీ భవన నిర్మాణ స్థలంలో వేగంగా మట్టి నమూనాల సేకరణ జనవరిలో పనులు ప్రారంభించాలని రా
డీసీపీవో జీ మహేందర్రెడ్డి బాధితులకు నిత్యావసరాల అందజేత ‘నమస్తే’ కథనానికి స్పందన నర్సంపేట రూరల్, డిసెంబర్ 7: తండ్రిని కోల్పోయిన నిరుపేద పిల్లలను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా బాలల సంరక్షణ అధికారి (డ
బిల్లును వ్యతిరేకిస్తున్న 13 రాష్ర్టాలు సీఎం కేసీఆర్ తమకు మద్దతివ్వడం హర్షణీయం నేడు భోజన విరామ సమయంలో నిరసనలు టీఈఈజేఏసీ చైర్మన్, కన్వీనర్ జాన్సన్, శివాజీ మట్టెవాడ, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వం తీసుకొ
ప్రభుత్వ కార్యాలయాలకు భూమి కేటాయించాలి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేయించాలి కలెక్టర్ గోపి, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష నర్సంపేట, డిసెంబర్ 7: ధరణిలో భూ సమస్యలు ఇంకా పెండింగ్�
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి ఇంటింటికీ వెళ్లి కరోనా టీకాలు వేయాలి మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలి జిల్లా వైద్యాధికారి వెంకటరమణ గీసుగొండ, డిసెంబర్ 7: జిల్లాలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ను త�
ప్రతి గింజా కొనేలా కార్యాచరణ అవసరమైన గ్రామాల్లో అదనపు కేంద్రాలు జిల్లాలో 192కు చేరిన కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే తెరుచుకున్నవి 87 ధాన్యం రవాణాకు ఐదు సెక్టార్ల గుర్తింపు 80 రా రైస్మిల్లులకు ధాన్యం కేటాయిం�
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దు వాహనాలను క్రమ పద్ధతిలో నిలుపాలి:కలెక్టర్ బీ గోపి అధికారులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో శ్రమదానం కరీమాబాద్, నవంబర్ 28 : మనం నివసించే ఇంటితో పాటు మనం పని చేసే కార్యాలయాలను ప�
ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలి సీపీఎం, ఏబీఎస్ఎఫ్, పీడీఎస్యూ నేతల పిలుపు జిల్లావ్యాప్తంగా ఫూలే వర్ధంతి కార్యక్రమాలు నర్సంపేట, నవంబర్ 28: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్త�
ఇంటినే అడ్డాగా మార్చుకున్న నిర్వాహకుడు చదివింది ఫోర్త్ క్లాస్.. సంపాదన కోట్ల రూపాయలు మహారాష్ట్రకు చెందిన బుకీతో సంబంధాలు పోలీసుల అదుపులో నిందితుడు రూ.2కోట్ల నగదు స్వాధీనం సుబేదారి, నవంబర్ 28 : లక్ష రూపా�