ఇష్టారాజ్యంగా షాపుల నిర్వహణ బియ్యం నిల్వల్లో తేడాలు తూకాల్లో డీలర్ల మోసాలు దాడులు చేపట్టని సివిల్ సప్లయ్, తూనికలు, కొలతల శాఖ అధికారులు పోచమ్మమైదాన్, జనవరి 30: వరంగల్ మండలంలోని పలు రేషన్షాపుల్లో అధిక�
గౌరవంగా బతుకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం రైతుబీమా పథకంతో ధీమా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి 58 మందికి రూ. 2.90 కోట్ల రైతుబీమా చెక్కుల పంపిణీ హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు నర్సంపేట, జనవరి 30: ముఖ్యమంత్రి �
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ధర్మసాగర్, జనవరి 29 : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ �
లక్నవరాన్ని మరింత అందంగా సుందరీకరిస్తాం మంత్రులు శ్రీనివాస్గౌడ్, దయాకర్రావు, సత్యవతిరాథోడ్ కాటేజీలు, వేలాడే వంతెనల ప్రారంభం గోవిందరావుపేట, జనవరి 29 : పర్యాటక ఖిల్లా ములుగు అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ�
గీసుగొండ, జనవరి 29: సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి సాధించాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఊకల్లో శనివారం ఆయన పర్యటించారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెరిగిందన్నారు. డంపింగ్య�
వర్ధన్నపేట, జనవరి 29: పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేటలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సంద�
పోటీని ఎదుర్కొనేందుకు ఇంగ్లిష్ మీడియంలో బోధన గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య 879 మందితో జిల్లాలో అగ్రస్థానం ఉపాధ్యాయుల పట్టుదల.. దాతల సహకారానికి ఫలితం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఉన్నత పాఠశాల వరంగల్, �
98.45 శాతంతో జిల్లా రెండో స్థానం వడ్డీలేని రుణాల పంపిణీ లక్ష్యం రూ. 328.13 కోట్లు ఇప్పటికే రూ. 323.06 కోట్ల అందజేత 5,875 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి 121.73 శాతంతో నర్సంపేట టాప్ అధికారులకు అభినందనలు వరంగల్, జనవరి 28 (నమస్తేతెలం�
పూర్వ వైభవానికి కుడా శ్రీకారం రూ. 2 కోట్లతో రెనోవేషన్.. పురోగతిలో పనులు వరంగల్, జనవరి 28 : వరంగల్ మహా నగర ప్రజలకు రెండున్నర దశాబ్దాల క్రితం హాలీడే స్పాట్గా ఉన్న మ్యూజికల్ గార్డెన్కు పూర్వ వైభవం రానుంది.
వర్ధన్నపేట, జనవరి 28: హరితహారంలో భాగంగా రహదారుల వెంట నాటిన మొక్కల సంరక్షణపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మండలంలోని కట్య్రాల గ్రామ శివారు
నాడు 55 మంది ఉంటే ఇప్పుడు 170మంది విద్యార్థులు నిపుణులైన ఉపాధ్యాయులు.. నాణ్యమైన విద్యా బోధన కార్పొరేట్కు దీటుగా డిజిటల్ తరగతులు దాతల సహకారంతో సకల సౌలతులు ‘మన ఊరు-మన బడి’తో మరింత ఊతం ‘ప్రైవేట్’ పోటీని తట�
కోచ్ ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమం తప్పదు.. కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి సహకరించాలి టీఆర్ఎస్కు రాజీనామాలు, పోరాటాలు కొత్తకాదు : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కేంద్ర బడ్జెట్లో రైల్వే
వనదేవతల దీవెనల కోసం బారులు ముందస్తు మొక్కులతో రద్దీగా జాతర తాడ్వాయి, జనవరి 27 : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మహా జాతరకు మరో 18 రోజులు ఉన్నా ముందస్తు మ
ఎనిమిదేళ్ల కాలంలో వారిని ఏనాడైనా పట్టించుకున్నారా? ప్రధాని మెదీకి దళితులంటే గిట్టదు.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజం హనుమకొండలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సుబేదారి, జనవరి 27 : దేశంలో
పల్లె నుంచి పట్టణం వరకూ సౌకర్యాలు నర్సంపేట ఎంపీపీ మోతె కళావతి నర్సంపేటరూరల్, జనవరి 27: గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. మండల