దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం దుగ్గొండి మండల ఎస్సీ సెల్ మండల అ�
కొత్తగా ఏర్పడిన వర్ధన్న పేట మున్సిపాలిటీలో ఆదాయాన్ని పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి పాలక మండలికి సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాలులో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా లక్ష్యానికి మించి రుణాలు అందించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ నుంచే గాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. సమ్మక్క-సారలమ్మను జనం తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు.
‘కార్పొరేట్' ప్రభావంతో మూతపడిన సర్కారు బడి.. ఇప్పుడు నాణ్యమైన విద్యతో మళ్లీ గొప్పగా మారింది. అడ్మిషన్లు ఫుల్ అని బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలోని ప్రభు
పల్లెల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ జాటోత్ రమేశ్ పేరొన్నారు. మం డలంలోని ముదిగొండలో సోమవారం ఆయన సీసీ రోడ్డు ని ర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు.
యువత సక్రమ మార్గంలో పయనించాలని, గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. సోమవారం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మాదకద్రవ్యాల నిర్మూల�
ప్రజావిశ్వాసాన్ని కోల్పోయి అసంబద్ధ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం చెప్పాలని.. అదే సమయంలో ప్రజాసేవ చేస్తూ ఉత్సాహంగా ముందుకుసాగాలని మంత్
ప్రజలకు వైద్య సేవలను విస్తృతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ డివడిగా ఆడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో కొత్తగా ప ల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తున్నది.
గ్రామాల్లో ప్రాధాన్యతా క్రమం లో వందశాతం సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జడ్పీ నిధులు �
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నగర పర్యటన ఖరారైంది. ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం వరకు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నిధులు మంజూరు చేయించలేరా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది ఈటలా? తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష వీడాలి రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరిపెడ, జనవర�