కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కనువిప్పు కలిగేలా.., తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని తరలించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ
పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కే రాము అన్నారు.
విద్యార్థి దశ నుంచే మానవ విలువలు పెంపొందించే దిశగా ఆలోచనలు చేయాలని, సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించడం అలవర్చుకోవాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు.
కతీయ యూని వర్సిటీ పోలీసుల అదుపులో ఉన్న ఓ దొంగ సోమవారం ఉదయం పారి యా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ మండలం రాయపర్తికి చెందిన చిదిరిక అరవింద్ గతంలో బీమారం పెద్దలైన్ వద్ద బైక్ దొంగతనం చేసి పారి�
రాష్ట్రంలోని పెద్ద నగరాలకు పోటీగా నర్సంపేట పట్టణం అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
తాను పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకోవడానికి ముందుకొచ్చాడు ఓ శ్రీమంతుడు. ఊరికి ఉపకారం చేయాలని నిర్ణయించుకొని గ్రామస్తుల కోసం ఓ ఫంక్షన్హాల్ నిర్మిస్తున్నాడు.
భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరంగల్ జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఆదివారం మండలంలోని గిర్నిబావిలో ఉన్న న్యూ విజన్ టెక్నో స్కూల్లో జనవిజ్ఞాన వేదిక వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్�
దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు మరింత దూకుడుగా వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ
కొప్పూరు చిన్న గ్రామమే అయినా.. చారిత్రకంగా ఎంతో గొప్పది.. 2500 మంది జనాభా ఉన్న ఈ ఊరు అంతులేని వారసత్వ సంపదను తన ఒడిలో దాచుకున్నది. కొప్పు.. పూర్వం ఊరి గుట్టపై కట్టిన మట్టి కోట గోడలు తలకు కొప్పులా ఉండేవని, కొప్పు
అసంఘటిత రంగంలో ఉన్న రైతులందరినీ సంఘటిత రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రభు త్వం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వారిని ఒక తాటిపైకి తీసుకురావడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పీవో)ల ఏర్పాటును ప్రోత్సహ