వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల విషయం లో ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంజీఎంహెచ్ సిబ్బంది ఓ పాజిటివ్ గ్రూపు రక్తానికి బదులుగా బీ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించి బాధితురాలిని ప్ర
ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ల నిర్లక్ష్యం రోగులు, అటెండెంట్ల పాలిట శాపంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి రికార్డుల నమోదులో మెడికల్ లీగల్ కేసుగా న
వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు కష్టాలు తప్పడం లేదు. పలు విభాగాల్లో నెలకొన్న సమస్యలు వీడడం లేదు. అధికారులు పర్యవేక్షించక.. ప్రజాప్రతినిధులు పట్టించుకోక పేదలకు వైద్య సేవలు అందడం లేదు.
భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యే బరితెగించి వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్త చావును కళ్లజూసింది. సుపారీ ఇచ్చి మరీ ప్రియుడు, ఏఆర్ కానిస్టేబుల్తో హత్యకు స
తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్�
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.
పేదల సంజీవనిగా పేరొందిన ఎంజీఎం దవాఖాన, కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవలు అందని ద్రాక్షలా మారాయి. ఉచిత వైద్యమని ఇక్కడికి వస్తే కొందరు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు నిలి�
పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణ ప్రజలకు గుండెకాయ వంటి ఈ పెద్దాస్పత్రిని సమస్యల జబ్బు వెంటాడుతున్నది. వైద్యులు, సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ �
వరంగల్లోని ఎంజీఎం దవాఖాన చరిత్రలో మరో ఘనత చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల ఆరు నెలల వయస్సున్న బాలుడికి అరుదైన, క్లిష్టమైన బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్సను ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగం, అనస్థీషియా వై ద
రాష్ట్రంలో కుక్కల దాడిలో పసిప్రాణాలు రాలిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని రాయపోల్కు చెందిన శివకుమార్ మాధురి దంపతుల కుమారుడు కియాన్ష్ (4) నెల రోజుల క్రితం వీధికుక్
వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా �
వరంగల్ ఎంజీఎం దవాఖానలో మళ్లీ కరెంట్ అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు, అటెండెంట్లు, వైద్యులు ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఏసీలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘దవాఖానల్లో పనిచేయని ఏసీలు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.