ఎంజీఎం దవాఖాన ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో నిత్యం వస్తుంటారు.
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్రే మిషన్ పనిచేయక వారం గడుస్తున్నా అధికారులు పట్టించుకోవ�
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో మరో కరోనా జేఎన్1 కేసు నమోదైంది. ఇదివరకే భూపాలపల్లి జిల్లాకు చెందిన మహిళ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈమె కుటుంబసభ్యులు నలుగురికి కూడా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్లో కో
వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరోనా కేసు నమోదు అయిందన్న పుకారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో గతంలో కరోనా మోగించిన మృత్యు ఘంటికలను గుర్తు చేసుకుంటూ రోగులు, అటెండెంట్లు భయాందోళనలకు గురయ్యారు. భూప�
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రాజస్థాన్కు చెందిన కార్మికులు బుధవారం ఉదయం వరంగల్లో ఆటోను కిరాయికి తీసుకొని చెట్లపై తేనె తీసేందుకు తొర్రూరుకు బ
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో ప్రత్యేక ఎమర్జెన్సీ వార్డు ఏర్పాటు కానుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు హాస్పిటల్కు మరో ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీ సీట్లను �
వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మామిడి సుమన్ మార్చి 31న కొవిడ్ లక్షణాలతో వరంగల్ ఎంజీఎం
కరోనా రూపాంతరాలను మార్చుతూ విరుచుకు పడుతున్న కారణంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
సూపరింటెండెంట్ సహా ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్/వరంగల్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగ
కరీమబాద్ : మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండగా పోలీసులు అతడిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప
భీమారం, జూలై 17: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆ�