పట్టణాలు, నగరాల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం 43వ డివిజన్లో ఆయన మేయర్ గుండు సుధారాణి�
రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 మంది బాధిత కుటుంబాలకు రూ. 1.75 కోట్ల విలువైన రైతుబ
గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులు బాగున్నాయని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీపీవో స్వరూపారాణి కితాబిచ్చారు. మండలంలోని చింతనెక్కొండలో సోమవారం వారు పల్లెప్రగతి పనులను సందర్శించారు. వీధుల్లో జీపీ �
నూనెగింజల పంట సాగుతో రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. నూనెగింజల పంట సాగుపై ఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు దమ్మన్నపేటకు చెందిన రైతు పచ్చిక చెన్నకృష్ణారె�
ప్రజాప్రతినిధులు, అధికారం యంత్రాంగం, ప్రజలు పోటీపడుతూ పల్లెలను అభివృద్ధి చేసి రూపురేఖలను మార్చాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని అప్పల్రావుపేట, వెంకటాపురం, తోపనపల్లి, అలంకానిపేట గ్రామాల్లో పల్లె �
‘నమస్తే తెలంగాణ’ 11వ వార్షికోత్సవం వరంగల్ యూనిట్ కార్యాలయంలో సోమవారం పండుగలా జరిగింది. మొదట ఆయా విభాగాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంత రం బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్ వివిధ విభాగాల ఇన్చార్జ�
ప్రజలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా ఉండే పోలీసు శాఖలోని అధికారులపై గట్టి నిఘా పెడుతున్నది.
స్వచ్ఛభారత్లో రాష్ర్టానికి 10 అవార్డులు రావడం గర్వకారణం క్రీడా మైదానాల ఏర్పాటు హర్షణీయం జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ పెంచికల్పేట గ్రామంలో పల్లెప్రగతి పాల్గొన్న పీఆర్ డిప్యూటీ కమిషనర్ �
సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మడికొండలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ మడికొండ, జూన్ 4 : సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర దేశానికే అదర్శ�
సుర్రుమంటున్న సూరీడు.. 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన సుర్రుమంటున్న సూరీడు జిల్లాలో ఎండలు దంచికొడుతున�
స్థానికుల సమస్యలను గుర్తించి పరిష్కరించిన ప్రజాప్రతినిధులు జనగామలో ఉత్సాహంగా ‘పట్టణప్రగతి’ జనగామ చౌరస్తా, జూన్ 4 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం జనగామలోని 30 వార్డుల్లో కౌన్సిలర్ల
వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా ‘టాస్క్ఫోర్స్’ ఫర్టిలైజర్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులపై చీటింగ్ కేసు వానకాలం సీజన్కు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు రైతుల పాలిట శాపంగా మార�