తండాలకు సీసీ, లింకు రోడ్లు మంజూరు చేస్తాం నిర్బంద ఉచిత విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధరావుపేట, ధర్మరావుపేట, కొత్తూరు,మంగళవారిపేట పాఠశాలల్లో ‘మన �
పండుగలా ‘పల్లెప్రగతి’ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుధ్య పనులు వాడవాడనా ప్రజాప్రతినిధుల పర్యటన స్థానికులతో మాట్లాడి సమస్యల గుర్తింపు శుభ్రంగా తయారవుతున్న పల్లెలు నర్సంపేటరూరల్, జూన్ 8: రా�
డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ ఆరో రోజుకు చేరిన పట్టణ ప్రగతి కార్యక్రమం వరంగల్చౌరస్తా/కరీమాబాద్/ఖిలావరంగల్/కాశీబుగ్గ, జూన్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అం
వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వర్ధన్నపేట, జూన్ 8 : రాష్ట�
జిల్లాలో తొలివిడుత 223 పాఠశాలల ఎంపిక ఇప్పటికే 200 స్కూళ్లకు పాలనా పరమైన అనుమతులు దశలవారీగా అభివృద్ధి పనులు ప్రారంభం ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు 13లోగా 26 పాఠశాలలు సిద్ధం కావాలని కలెక్టర్ గడువు
ప్రస్తుతం డెలివరీల్లో ఎక్కువశాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొందరు వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు.
సంప్రదాయ పంటలతో నష్టం వాటిల్లుతుండడంతో రైతులు ప్రత్యామ్నాయం వైపు సాగుతున్నారు. ఈసారి వరి సాగు తగ్గించి పత్తి వేసేందుకే మెజార్టీ రైతులు మొగ్గుచూపుతున్నారు.
పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య హెచ్చరించారు. మండలంలోని లింగంపల్లి, మన్సాన్పల్లి, సాల్వాపూర్ గ్రామాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం ప�
పోలీస్ శాఖలోని అవినీతిపరులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమార్కులకు అండగా ఉండడం, నిషేధిత వస్తువులు విక్రయించే వ్యాపారులకు సహకరించడం, భూ వివాదాల్లో తలదూరుస్తూ బాధితులను ఇబ్బంది పెడు�
పల్లె, పట్టణ ప్రగతి పనులు ఊరూగా జోరుగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా జరిగాయి. ఈ సందర్భంగా వీధులు, మురికికాల్వల్�
ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అందించి అండగా ఉంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తిలో సోమవారం విలేజ్ పార్కు, రైతు వేదిక, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అల
సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
వరంగల్లోని కొత్తవాడకు చెందిన తంగెరాల శాలిని(22) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. మట్టెవాడ ఇన్స్పెక్టర్ సీహెచ్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శాలినిని రెండు సంవత్సరాల క్రి�