‘నమస్తే తెలంగాణ’ 11వ వార్షికోత్సవం వరంగల్ యూనిట్ కార్యాలయంలో సోమవారం పండుగలా జరిగింది. మొదట ఆయా విభాగాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంత రం బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్ వివిధ విభాగాల ఇన్చార్జ�
ప్రజలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా ఉండే పోలీసు శాఖలోని అధికారులపై గట్టి నిఘా పెడుతున్నది.
స్వచ్ఛభారత్లో రాష్ర్టానికి 10 అవార్డులు రావడం గర్వకారణం క్రీడా మైదానాల ఏర్పాటు హర్షణీయం జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ పెంచికల్పేట గ్రామంలో పల్లెప్రగతి పాల్గొన్న పీఆర్ డిప్యూటీ కమిషనర్ �
సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మడికొండలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ మడికొండ, జూన్ 4 : సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర దేశానికే అదర్శ�
సుర్రుమంటున్న సూరీడు.. 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన సుర్రుమంటున్న సూరీడు జిల్లాలో ఎండలు దంచికొడుతున�
స్థానికుల సమస్యలను గుర్తించి పరిష్కరించిన ప్రజాప్రతినిధులు జనగామలో ఉత్సాహంగా ‘పట్టణప్రగతి’ జనగామ చౌరస్తా, జూన్ 4 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం జనగామలోని 30 వార్డుల్లో కౌన్సిలర్ల
వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా ‘టాస్క్ఫోర్స్’ ఫర్టిలైజర్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులపై చీటింగ్ కేసు వానకాలం సీజన్కు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు రైతుల పాలిట శాపంగా మార�
ఎంపీపీ శ్యాంసుందర్రెడ్డి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయ సిబ్బంది తొర్రూరు, జూన్ 4: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు నాణ్యమైన విద�
కేంద్ర ప్రభుత్వమే రూ.1400 కోట్లు బకాయి.. లేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే.. బీజేపీ నాయకులపై డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫైర్ సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని పల్లెలు నేడు ఎంతో పురోగతి సాధించాయని స�
‘ఉచిత శిక్షణ’ను సద్వినియోగం చేసుకోవాలి గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ జిల్లా కేంద్రలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా 734 మందికి ఉద్యోగ అవకాశాలు కాల్ లెటర్స్ అందజేసిన మంత్ర�
లబ్ధిదారుల ఎంపికలో భేద భావాల్లేవ్ దళితులు అన్ని రంగాల్లో రాణించాలి యూనిట్లతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ములుగులో 97 ట్రాన్స్ఫోర్ట్ వాహ�