సుమారు రెండు నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం విద్యార్థుల రాకతో స్కూళ్లల్లో సందడి వాతావరణం పువ్వులతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు దోస్తులను కలుసుకున్న ఆనందంలో చిన్నారుల కేరింతలు ప్రభుత్వ పాఠశాలల్లో ప
ఓరుగల్లు కోట కొత్త శోభను సంతరించుకుంది. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తీర్చిదిద్దుతోంది. కోటను టూరిజం హబ్గా తయారు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందు
చారిత్రక ఓరుగల్లు ఎన్నో మతాలకు ఆలవాలంగా నిలిచింది. జైనుల స్థావరాలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. వీటిలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్-గొల్లపల్లి మధ్య ఉన్న దానయ్య గుట్ట ఒకటి.
శిథిలావస్థకు చేరిన ఇల్లు ఇద్దరిని పొట్టన బెట్టుకున్నది. చార్బౌళి ప్రాంతంలోని ఓ పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన బోసు సునీత(30), దేశాయిపేటకు చెందిన �
పట్టణ ప్రగతి కార్యక్రమంతో సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు
పిల్లలను అన్ని రకాల సౌకర్యాలు ఉన్న సర్కారు బడులకే పంపించాలని వరంగల్ 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ సూచించారు. డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లలో శనివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహ�
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం వాడవాడలా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. దుగ్గొండి మండలంలోని శివాజీనగర్లో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులు, గ�
వరంగల్ మహా నగర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించ�
కాకతీయ మెడికల్ కళాశాల సైకియాట్రిక్ విభాగం, వరంగల్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్రాజ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 8వ వార్షికోత్సవం శనివారం ప్
రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశం తెలంగాణ వైపు చూసేలా అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
సర్వేలకే పరిమితమవుతున్న గ్రేటర్ అధికారులు ప్రతి ఏడాది పాత ఇండ్లు కూలుతున్నా పట్టింపు లేదు జీడబ్ల్యూఎంసీ పరిధిలో 400కు పైగా శిథిల గృహాలు వరంగల్, జూన్ 11 : పాత భవనాలతో ప్రమాదాలు పొంచి ఉన్నా గ్రేటర్ అధికార
వర్ధన్నపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 20 కోట్లు, మంత్రి దయార్రావు మరో రూ. 10 కోట్లను మంజూరు చేయడంతో వర్ధన్నపేటలో రూ. 30 కోట్�