పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం వాడవాడలా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. దుగ్గొండి మండలంలోని శివాజీనగర్లో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులు, గ�
వరంగల్ మహా నగర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించ�
కాకతీయ మెడికల్ కళాశాల సైకియాట్రిక్ విభాగం, వరంగల్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్రాజ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 8వ వార్షికోత్సవం శనివారం ప్
రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశం తెలంగాణ వైపు చూసేలా అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
సర్వేలకే పరిమితమవుతున్న గ్రేటర్ అధికారులు ప్రతి ఏడాది పాత ఇండ్లు కూలుతున్నా పట్టింపు లేదు జీడబ్ల్యూఎంసీ పరిధిలో 400కు పైగా శిథిల గృహాలు వరంగల్, జూన్ 11 : పాత భవనాలతో ప్రమాదాలు పొంచి ఉన్నా గ్రేటర్ అధికార
వర్ధన్నపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 20 కోట్లు, మంత్రి దయార్రావు మరో రూ. 10 కోట్లను మంజూరు చేయడంతో వర్ధన్నపేటలో రూ. 30 కోట్�
‘మన ఊరు-మనబడి’లో అందరూ భాగస్వాములు కావాలి గ్రామీణ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దపీట విద్యార్థులకు సకల సౌకర్యాలు, ఆంగ్ల విద్య భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేగొండ, జూన్ 8: సర్కారు బడుల్లో
సర్వే చేసిన 120 బృందాలు.. 92 శాతం నమోదు బతుకుదెరువు కోసంవెళ్లిన వారి వివరాల నమోదుకూ చర్యలు 15 పీహెచ్సీల పరిధిలో 1,01,198 గృహాల సందర్శన 18 ఏళ్లు దాటిన 1,81,655 మందికి వైద్య పరీక్షలు మూడు పీహెచ్సీల పరిధిలో వంద శాతం.. 12 పీహెచ�
ఆరో రోజు చెత్తాచెదారం, డ్రెయినేజీల క్లీనింగ్ పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు రోజుకో మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లిలో పనులు చేయిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ పల్లె, పట
పొరపాట్లకు తావు లేకుండా పరీక్ష అదనపు కలెక్టర్ సంధ్యారాణి హనుమకొండ, జూన్ 8 : జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి �
120 శాతం అప్పులు చేసి ప్రధాని మోదీ ఏం చేసిండు? అబ్దుల్కలాం మాటలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ మినరల్ బాటిల్ వాటర్ కన్నా భగీరథ నీళ్లు మంచివి మిషన్ కాకతీయతో 44 వేల చెరువులు బాగు మూడేండ్లు కరువొచ్చినా సర�