కేంద్రం చేతులెత్తేసినా రైతుల కోసం పెద్దమనసు చేసుకొని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ల బాధ్యత తీసుకోవడం సాహసోసపేత నిర్ణయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న
రాష్ట్రంలో అడవుల శాతం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన హరిహారం ఎనిమిదో విడుత విజయవంతానికి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 48.30 �
చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పక్కా ప్రణాళికలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ 10 లక్షల జనాభా కలిగిన నగరంలో మానవ వర�
గ్రామాల అభివృద్ధి పనులు, ఖర్చులు తదితర వివరాలు తెలుసుకోవడం ఇక సులభం. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చుని స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్తో గ్రామపంచాయతీల ఆర్థిక లావాదేవీలను పరీక్షించ�
కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సుల వృత్తికి ఆధ్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగే�
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండలోని సుప్రభ హోటల్లో నీతి ఆయో గ్ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య వ్యవస్థ, పాలన బలోపేతం అంశంపై వివిధ శాఖల �
టీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వమని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. నాచినపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా స్థానిక ప్రజా�
దేశాయిపేటరోడ్డులోని టీచర్స్కాలనీ, గణేశ్నగర్లోని శ్రీఆదిమహాలక్ష్మి గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు 12వ పుష్కర బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు.
రోడ్డు ప్రమాదంలోబ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ కుటుంబసభ్యుల అంగీకారంతో సతీశ్ అవయవాల దానం వరంగల్ చౌరస్తా, మే 11 : రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ సతీశ్ అవయవాలను కుటుంబసభ్యులు ద
‘పల్లెప్రగతి’తో గ్రామాల్లో అభివృద్ధి వర్మీకంపోస్టు ద్వారా అదనపు ఆదాయం జూన్లోగా మొక్కలను సిద్ధం చేయాలి జడ్పీ సీఈవో రాజారావు నల్లబెల్లి, మే 11: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అమృత్ సరోవర్ కార్యక్రమంతో నీట�
ఆటపాటలకు కేరాఫ్ పబ్లిక్ గార్డెన్ చిన్నారులతో సందడిగా పార్కు పరిసరాలు పిల్లల్ని కట్టిపడేస్తున్న వెరైటీ ఆటవస్తువులు సెలవు రోజుల్లో మరింత బిజీ రూ.11కోట్లతో అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉరుకుల, పర�
పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం పూలు, అలంకరణ మొక్కలతో కళకళ కమలాపూర్లో పార్కులను తలపిస్తున్న వనాలు.. సాయంత్రం సేద తీరుతున్న ప్రజలు రాష్ట్ర సర్కారు చొరవతోమారిన గ్రామ ముఖచిత్రం తీరొక్క మొక్కలతో రూపుదిద్దుకు