ప్రగతి పథంలో కొత్త జీపీ రూ.కోటి విలువైన 3.15 ఎకరాలిచ్చిన వైశ్యులు పల్లె ప్రగతి పనుల్లో ఫస్ట్ గ్రామంలో 60శాతం మందికి దళితబంధు అమలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం రూ.కోటితో వాడవాడలా సీసీరోడ్లు 70 కుటుంబాలకు కల్
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు బూటకపు మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్న
పచ్చిరొట్ట పంట దిగుబడిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. భూసారం పెంపులో దిట్ట. భూముల్లో రేగడి మట్టి పోసేకంటే.. నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువు సాయంతో సారవంతంగా మార్చుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచ�
సాధారణంగా రైతులు రెండు పంటలు పండించడం పరిపాటి. అన్నిరకాలుగా నీటి సౌకర్యం ఉండి, భూములు అనుకూలంగా ఉంటే తప్ప మూడో పంట జోలికి వెళ్లరు. అది కూడా ఎండాకాలంలో పత్తి అసలే వేయరు. కానీ దంతాలపల్లి మండలం గున్నెపల్లిలో
జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ సమీపంలో తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మ
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణ, చిన్నకోర్పోలు గ్రామంలో ఏర్పాటు చేస
ఉనికి చాటుకునేందుకు యత్నిస్తున్న జాతీయ పార్టీలు కిరికిరి మాటలతో కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాయపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రార�
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జనగామ ఎంసీహెచ్కు హఠాత్తుగా వచ్చి హడలెత్తించారు.. సాదాసీదాగా వచ్చిన మంత్రి ఇక్కడి సౌకర్యాలు, అందుతున్న సేవలను తెలుసుకొని వైద్యులపై సీరియస్ అయ్యారు.
హనుమకొండ జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలందిస్తున్న డిస్ట్రిక్ ఎర్నీ ఇంటర్వెన్షన్ సెంటర్(డైక్)లో గందళగోళం నెలకొంది. పిల్లల్లో వినికిడి లోపాలను గుర్తించి వైద్య సేవలు అం�
భద్రకాళి ఆలయంలో 12 రోజులపాటు వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. చివరిరోజు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో భద్రకాళి చెరువులో అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు.