మెరుగైన ఫలితాలిస్తున్న కార్యక్రమం ప్రజలకు అందుబాటులో స్మశాన వాటికలు పచ్చదనం పంచుతున్న హరితహారం మొక్కలు చెత్త సేకరణకు డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ షెడ్లతో సేంద్రియ ఎరువు తయారీ 250 కిలోమీటర్ల మేర మొక్క�
ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘన్పూర్, మే 18 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను నష్ట పరిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని తానేదార్పల్లి గ్రామానికి చెందిన గాదె దానియల్�
జనగామ ప్రాంతాన్ని సుభిక్షం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు అమలు చేసే దమ్ముందా? ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
ఉప్పల్లో నెల రోజులుగా హాల్టింగ్ ఎత్తివేత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు శాపం పట్టించుకోని రైల్వే అధికారులు కమలాపూర్, మే 18 : కాంట్రాక్టర్ల నిర్ల క్ష్యం రైల్వే ప్రయాణికులకు శాపంగా మా రింది. ఉప
వానకాలం సీజన్కు సర్కారు ఏర్పాట్లు అందుబాటులో విత్తనాలు, ఎరువులు, ఉపకరణాలు 2,40,000 ఎకరాల్లో పంటలు వేయనున్న రైతులు వరంగల్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సీజన్ దగ్గరికి వస్తున్నది. రైతులకు అవసరమైన అ
గంజాయి స్మోకర్ చెప్పిన వివరాలతో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఎడ్యుకేషన్ అకాడమీ ముసుగులో రూ. లక్షల వసూళ్లు 153 ఫేక్ సర్టిఫికెట్లు, రబ్బరు స్టాంపులు, మూడు కంప్యూటర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ప�
వర్షం పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం నిర్వాహకులు ధాన్యం నాణ్యతను పరిశీలించాలి రైతులు అధికారులకు సహకరించాలి అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స వర్ధన్నపేట, మే 18: కొనగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను వ
వాహనాల ఫిట్నెస్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ నేడు జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ ప్రజలు సహకరించాలి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆటో డ్రైవర్స్ జేఏసీ ప్రతినిధులు కార్మికుల పొట్ట కొడుతున్న కేంద్రం వరంగల్ చౌ�
తప్పుడు ఆధార్, అడ్రస్లు పెట్టి రూ.30లక్షల రుణాలు కాజేసిన అక్రమార్కులు స్వయం సహాయక సంఘం మహిళలకు బ్యాంకు నోటీసులు రావడంతో విషయం వెలుగులోకి.. తమకేం తెలియదని లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి కన�
‘పల్లె ప్రగతి’లో వంద శాతం పనులు పూర్తి ఉత్తమ జీపీగా అవార్డు సొంతం అద్దంలా సీసీరోడ్డు, జిగేల్మనే వీధిలైట్లు, సీసీ కెమెరాలు డంపింగ్యార్డు, పల్లెపార్కు, వైకుంఠధామంతో కొత్త కళ పచ్చదనం పంచుతున్న హరితహారం మ
6వ శతాబ్దం నాటివిగా గుర్తింపు కొండపైన రాతిగొడ్డళ్లు సానపెట్టిన ఆనవాళ్లు అక్రమ తవ్వకాలు, డ్రిల్లింగ్తో చారిత్రక సంపదకు ముప్పు పరిరక్షించాలని చరిత్రకారుల విజ్ఞప్తి భీమదేవరపల్లి, మే 18 : చారిత్రక కొత్తకొం
బస్పాస్లపై 20 శాతం రాయితీ మూడు నెలల పాటు కొనసాగింపు హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు సామాన్యుల కోసం : ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి హనుమకొండ చౌరస్తా, మే 18 : ప్రజారవాణా వ్యవస్థలో అతిపెద్ద సంస్థగా పేరుగాంచిన
ఏటూరునాగారం మండల సభ బహిష్కరణ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన సర్పంచ్పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఏటూరునాగారం, మే 18: మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి పూర్తిస్థాయిలో అధికారులు హాజరుకా�
విభజన చట్టం హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు, వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేని చేతగాని దద్దమ్మలు రాష్ట్ర బీజేపీ నాయకులని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. సంగ్రామ యాత్ర ముగింపు
ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను పల్లెలు, పట్టణాల్లో విజయవంతంగా నిర్వహించడానికి సమాయత్తం కావాలని కొద్దిరోజుల క్