నేత్ర వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వరంగల్ 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ అన్నారు. చార్బౌళిలోని రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో శరత్ మాక్స్కేర్ విజన్ వారు శనివారం �
నగరంలోని కార్మికులతో దాస్యం కుటుంబానికి నాలుగు దశాబ్దాలకు పైగా విడదీయరాని బంధం ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పట్టణంలోని పలు కూలీల అడ్డాల్లో శనివారం ఆయన కళాకారులతో క
గురిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో యువశాస్త్రవేత్త దౌడు రాంబాబు, ప్రొఫె�
గ్రామాల్లోని కుల సంఘాల ప్రగతికి చేయూతనందిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు శనివారం ఎమ్మెల్యేను హనుమకొండ ప్రశాంతినగర్లోని ఆయన స్వగృహంలో కలి�
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ విద్యుత్నగర్, కనుకదుర్గా కాలనీ, న్యూ శాయంపేట, రాంనగర్�
మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం కాస్త హస్తం పార్టీ సభగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.
జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు 321 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం ఇప్పటికే 243 శ్మశాన వాటికల్లో నీటి వసతి అన్నింటిలోనూ కల్పించాలన్న సీఎం కేసీఆర్ నీటి వసతి లేని వాటిని గుర్తిస్తున్న అధికారులు నిధులు సమకూర్చు
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన దుగ్గొండి, మే 19: జిల్లా
నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలి సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపుల ఏర్పాటు వ్యాపార అవకాశాలను వినియోగించుకుంటాం : డీసీవో సంజీవరెడ్డి నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప
ఈ నెల 23 నుంచి టెన్త్ పరీక్షలు జిల్లాలో 43 కేంద్రాల్లో ఏర్పాట్లు హాజరుకానున్న 6,939మంది విద్యార్థులు కొవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీ �
102 వాహనం ద్వారా విశేష సేవలు జిల్లాలో ఏడు వాహనాలు నెలలో 3వేలకు మందికి సేవలు తగ్గిన మాత, శిశు మరణాలు తప్పిన రవాణా కష్టాలు గర్భిణులు, బాలింతలకు అమ్మఒడి వరంగా మారింది. ప్రతి నెలా దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించ�
ఇంటర్ పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గంతులు వేస్తూ స్నేహితులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. స్నేహానికి గుర్తుగా సెల్ఫీలు దిగారు. మరోవైపు ఇన్నాళ్లు హాస్టళ్లలో ఉన్�