టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్, జయశంకర్ సార్ జోడెడ్ల లాంటి వారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ మట్టెవాడలోని ప్రభుత్వ పా�
బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. బాలురతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందు కోసం మెరుగైన విద్య అందించేందుకు సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది.
జిల్లావ్యాప్తంగా సోమవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 56 పరీక్షా కేంద్రాల్లో 9,940 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు.
అచ్చు రైలు పెట్టెలను పోలినట్లున్న ఈ సర్కారు బడి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇలా రూపుదిద్దుక�
గూడు కట్టడంలో గిజిగాడి తర్వాతే ఎవరైనా. ఒక్కో గడ్డిపోస తెచ్చి ఎంతో నేర్పుతో అదికూడా అందనంత ఎత్తున చెట్టుపై అద్భుతంగా అల్లేస్తుంది. అక్కడి నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచం కనిపించేలా కట్టుకొని గాలిలో ఊయ లూగుత
నాడు కనీస వసతులు కరువు నేడు డివిజన్వ్యాప్తంగా మౌలిక సౌకర్యాలు రవాణా, తాగునీటికి తొలి ప్రాధాన్యం హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు వరంగల్ చౌరస్తా, మే 22: ఉమ్మడి అంధ్రప్రదేశ్లో గత పాలకుల నిర్లక్ష్యం వల�
దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త మాదరి భాగ్యరెడ్డివర్మ 134వ జయంతిని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు భూక్యా హరిసింగ్, శ్రీవత్స కోట(రెవెన్యూ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పల్లె ప్రకృతి వనాలు.. పచ్చని చెట్లతో ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచడంతో పాటు ఫొటోషూట్లకూ వేదికలవుతున్నాయి. లోపలికి అడుగుపెట్టగానే కట్టిపడేసే వాతావరణం, ఆకట్టుకునే తీరొక్క పూలు, అలంకరణ మొక్కలు, రాళ్లపై వేసిన �
కార్మిక హక్కులను కాలరాస్తున్నది ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది ఓరుగల్లు నుంచే పోరు మొదలుపెట్టాలి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషి ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ది చెందుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్లోని రంగశాయిపేట ప్రభుత్వ �
రాజదర్బారును తలపించే భవనం.. ఇంటి నిండా నౌకర్లు.. పూలతోటలు, గుర్రపు బగ్గీలతో నాడు కళకళలాడిన ఆ కోట నేడు కాలగర్భంలో కలిసిపోతోంది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి ఆలయం అంతగా ప్రాచుర్యంలోకి రాకమ�
జిల్లాలో సోమవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఈ మేరకు జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. 56 మంది సీఎస్లు, 56 మంది డీ�
దళితవాడల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని పడమరకోట వీరుగడ్డ జంక్షన్లో కార్పొరేటర్ బోగి సువర్ణ ఆధ్వర్య