భవిష్యత్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక్కటే ఉంటది పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు టీఆర్ఎస్లో మేడిపల్లి సర్పంచ్తో పాటు పలువురి చేరిక కాటారం, మే 24 : జనం మది నిండా గులాబీ జెండానే ఉన్నదని, అందుకే ఇతర పార్�
శిక్షణ పొందిన వారందరికీ ఉపాధి కల్పించే దాకా వదిలిపెట్ట రాష్ట్రంలోనే అత్యధిక కొలువులు సాధించి రికార్డు సృష్టించాలి ప్రతి జిల్లాలో వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాయం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ �
తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేదు అసత్య ఆరోపణలు మానుకోవాలి మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం, మే 24 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్�
ఈనెల 31తో ముగియనున్న గడువు జిల్లాలో మొత్తం 1.4లక్షల మంది రైతులు ఈ-కేవైసీ పూర్తిచేసిన వారు 18వేల మంది మాత్రమే.. పల్లెల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు కేసముద్రం, మే 23: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథక�
కాశీబుగ్గ, మే 24: గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మంగళవారం విత్తనమేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పరిశోధన సంచాలకుడు ఆర్ ఉమారెడ్డి మాట్లాడుతూ ఏటా మే
24 ప్రాంతాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి మరో 36 పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు సమీక్షలో మేయర్ గుండు సుధారాణి వరంగల్, మే 24: గ్రేటర్ వరంగల్లోని ప్రతి డివిజన్లో క్రీడాప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనం,
తెల్లరేషన్కార్డు ఉన్న వారు అర్హులు ‘ముఖ్యమంత్రి సహాయనిధి’పంపిణీలో నియోజకవర్గం మూడో స్థానం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి 150 మంది లబ్ధిదారులకు రూ. 47 లక్షల విలువైన చెక్కుల పంపిణీ నర్సంపేట, మే
తెలంగాణలో మునుపెన్నడూ లేని అభివృద్ధి, సంక్షేమం ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి పలు గ్రామాల్లో బీటీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన పర్వతగిర
నర్సంపేటలో నిందితుడి అరెస్ట్ రూ.1.50 లక్షలు స్వాధీనం ఈస్ట్జోస్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాల వెల్లడి నర్సంపేట, మే 24 : బీటెక్ చదివి చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ పోలీసు కమిషన�
నర్సంపేటలో 55 ‘దళితబంధు’ యూనిట్ల పంపిణీ కార్లు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు అందుకున్న లబ్ధిదారులు సంబురపడుతున్న దళిత కుటుంబాలు దళితుల ఆర్థిక పరిపుష్టి కోసం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నర్సంపేట ఎమ్మెల్యే �
ఎంజీఎం దవాఖానలో త్వరలోనే అధునాతన ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం మరిన్ని యంత్ర పరికరాలు కూడా.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్యాజువాలిటీలో రూ.2.14కోట్లతో సీటీ స్కాన్ యంత్రం ప్రారంభించిన మంత�
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది స్విమ్మింగ్తో కూల్ అవుతున్నారు. ఈత వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. స్విమ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శరీర అలసట తగ్గుతుంది.
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా హ్యాబిటేషన్కో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. జిల్లాలోని 576 హ్యాబిటేషన్లలో