ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇచ్చిందనడం సిగ్గుచేటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరులో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం తొర్రూరు, జూన్ 20 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించడమే మ�
ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తాం నాడు ఎన్టీఆర్.., నేడు కేసీఆర్ రైతుల పాలిట దేవుళ్లు.. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఇస్తాం ప్రతి కుటుంబం లబ్ధిపొందేలా పథకాల అమలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి వర్ధన్నపేట, జూన్ 20 : ఆరుగాలం కష్టపడి ప్రజలకు అన్నం పెడుతున్న రైతులకు సేవలందిస్తే జీవితానికి సార్థకత లభిస్తుందని మంత్రి ఎర్రబ�
అశ్రునయనాల మధ్య రాకేశ్ అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు ఎంజీఎంహెచ్ నుంచి దబీర్పేట దాకా 60కిలో మీటర్లు కొనసాగిన అంతిమయాత్ర ప్రత్యేక వాహనంలో పార్థివదేహం తరల�
చివరి రోజు గ్రామసభల ఏర్పాటు పంచాయతీ సిబ్బందికి ఘన సన్మానం పల్లెల్లో ప్రజాప్రతిధుల పర్యటనలు మారిన గ్రామాల రూపురేఖలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి జేడీఏ ఉషాదయాళ్ నెక్కొండ, జూన్ 18: జిల్లాలో ఈ నెల 3
స్టేషన్ ఘన్పూర్, జూన్ 18 : దేశానికి అన్నం పెట్టే రైతులను, ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న జవానులను మనం ఘనంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటే మోదీ మాత్రం నై జవాన్, నై కిసాన్ నినాదం తీసుకువచ్చా�
రాకేశ్ అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ చౌరస్తా, జూన్ 18: దామెర రాకేశ్ది ముమ్మాటికీ కేంద్రం చేసిన హత్యేనని ప్రజలు భావిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఎంజ�
పోచమ్మమైదాన్, జూన్ 18 : జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ము�
రాష్ట్రస్థాయిలో దవాఖానకు మొదటిస్థానం ఎక్కువ యూనిట్లు సేకరించినందుకు అవార్డు యువ నేతాజీ ఫౌండేషన్కూ బహుమతి వరంగల్ చౌరస్తా, జూన్ 18 : రక్త సేకరణలో వరంగల్ ఎంజీఎం దవాఖాన బ్లడ్ బ్యాంకు రాష్ట్రంలోనే ప్రథమ
సీఐ సత్యనారాయణ తొర్రూరు, జూన్18 : ప్రభుత్వం రోజుకో నోటిపికేషన్ జారీ చేస్తున్నది.. మీరు కన్న కలలు సాకారం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం.. కష్టపడి చదివి కొలువులు సాధించాలి’ అని తొర్రూరు సీఐ సత్యనారాయణ ఉద్యోగా