కూరగాయల సాగుతో ఏటా మూడింతల ఆదాయం పెట్టుబడి, రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ రైతులను ప్రోత్సహిస్తున్న వ్యవసాయ అధికారులు ఐదేళ్లుగా కాకర, బీర, టమాట పండిస్తున్న బీమ్లాతండా రైతు ఏడాదిలో మూడు పంటలు అన్ని ఖర్చులు
శైవక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు అర్చనలు, అభిషేకాలు చేసిన భక్తులు హనుమకొ ండ చౌరస్తా, నవంబర్ 15 :కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శైవక్షేత్రా లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఉదయమే ఆలయాలకు వెళ్ల�
రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మహేంద్రసింగ్ త్యాగి ముగిసిన 30వ సీనియర్ సౌత్ జోన్ జాతీయస్థాయి పోటీలు విజేతలుగా నిలిచిన కేరళ(మెన్స్), కర్ణాటక(ఉ
లైవ్ లొకేషన్తో వివరాల నమోదు తప్పనిసరి కార్యదర్శులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు ఉన్నతాధికారుల తనిఖీ సమాచారం సైతం అప్లోడ్ జీపీల్లో వేగంగా పూర్తికానున్న పనులు భూపాలపల్లి రూరల్, నవంబర్ 14 :గ్రా
ప్రతి టీఏ మూడు ఫొటోలు తీయాలి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే సర్కారు లక్ష్యం క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పనులు జిల్లాలో పకడ్బందీగా అమలు బచ్చన్నపేట, నవంబర్ 14 : గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు కూలీలకు ఉపాధి �
నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి రైతన్న సినిమాను వీక్షించిన పెద్ది నర్సంపేట, నవంబర్ 14: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి �
కార్యకర్తల వెన్నంటే టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, నవంబర్ 14: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు, వారి కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటు
సంగెం, నవంబర్ 14: అనాథ పిల్లలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడొద్దని జిల్లా బాలల సంరక్షణ అధికారులు ధైర్యం చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఇద్దరు పిల్లలు దిక్కుతోచన
నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి నర్సంపేట, నవంబర్ 14: సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర నాయకులు, నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని జేవీవీ వరంగల�
చెన్నారావుపేట, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎంటర్ ప్రెన్యూర్ (వ్యాపారవేత్త) పరీక్షల్లో గిరిజన విద్యార్థిని బానోతు పల్లవి ప్రతిభ కనబరిచి ఎంపికైంద�
రెండో రోజూ జేఎన్ఎస్లో కొనసాగుతున్న పోటీలు హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్ఎస్లో 30వ సీనియర్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ హోరాహో�
కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులకు ఇబ్బందులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఐనవోలు నవంబర్ 13 : కేంద్రం ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని వర్ధన్నపేట ఎమ