రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య గోవిందరావుపేట, డిసెంబర్ 2 : రైతులు ప్రత్యామ్నా య పంట కింద అయిల్పామ్ను సాగు చేసి తక్కువ �
చేసిన పనులు పదికాలాల పాటు ఉండాలి జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు గడువులోగా పూర్తి చేయండి భక్తుల సేవనే తల్లుల సేవగా భావించాలి ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లుండాలి జాతరకు అధిక నిధులిస్తున్న
కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కుల కోసం సమ్మె వేలం నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ఊరుకోం 9,10,11వ తేదీల్లో 72 గంటల పాటు పోరాటం కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి ఆర్కే-6గనిపై కార్మిక సంఘాల పిలుపు అన్ని ఏరియాల గనులప�
జడ్పీటీసీ గొర్రె సాగర్ చిట్యాల, డిసెంబర్ 1: రైతులు దళారులను నమ్మి మోస పోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. పీఏసీఎస్ చైర్మన్ �
మోదీ సర్కారుకు ప్రణాళిక అంటూ ఏమీ లేదు.. రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాల అమలేది..? ప్రతి పంటనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజం మీద�
ఆశ్రమ పాఠశాలలపై కలెక్టర్ నజర్ తనిఖీలకు ఆరుగురు ప్రత్యేకాధికారులు పది మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఒకరి వేతనం నిలిపివేత బాధ్యతల నుంచి ఇద్దరు హెచ్ఎంల తొలగింపు? విద్య, వసతులు, మెనూపై ప్రత్యేక దృష�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పంటల మార్పిడితో భూమికి సారం తీరొక్క సాగుతో రైతులకు మంచి ఆదాయం సోరకాయ సాగులో ఆదర్శంగా మైలారం రైతు తీగజాతి పంటలు లాభాలు కురిపిస్తున్నాయి. బీర, బెండ, సోర, కాకర వంటి పంటలు తక్కు�
ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్కుమార్ తాడ్వాయి, నవంబర్21: ప్రత్యేక గొట్టు, గోత్రాలు, ఆచారాలు కలిగి ఉన్న ఆదివాసీల జాతరలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ యుతపై ఉంద�
కొవిడ్ సమయంలో భరోసానిచ్చిన సింగరేణి యాజమాన్యం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు n కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యం మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం రూ.71 కోట్లతో కరోనా నివారణ �
పదో తరగతి విద్యార్థులు హాజరయ్యేలా టీచర్లు చూడాలి మెనూ ప్రకారం భోజనం అందించాలి ప్రభుత్వ సహాయ పరీక్షల నియంత్రణ జిల్లా అధికారి ఉండ్రాతి సృజన్తేజ చెన్నారావుపేట, నవంబర్ 16: ప్రతి పాఠశాలలో డిసెంబర్16వ తేదీ వ
వ్యాక్సినేషన్ వేగవంతానికి చర్యలు జిల్లాలో 75 శాతం పూర్తి 291 గ్రామాల్లో సంపూర్ణం డీఎంహెచ్వో వెంకటరమణ ఖానాపురం, నవంబర్ 16: జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక యాక
కొనుగోలు చేస్తున్న పట్టణ ప్రజలు సొంతూళ్లలో ఆస్తులు ఉండాలని భావన కరోనా, వరదల నేపథ్యంలో మారిన ఆలోచన కొత్త జిల్లాల ఏర్పాటుతోభూములకు భారీగా ధరలు నాడు లక్ష ఉంటే..నేడు రూ. మూడు కోట్ల పైనే.. నర్సంపేట, నవంబర్ 16: సి�
మార్కెట్లో ఆరుతడి పంటల రేట్లపై పెరిగిన ఆసక్తి ఇప్పటికే పలు పంటలకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం వాటిలో కొన్నింటికి ప్రస్తుతం ‘మద్దతు’కు మించి పలుకుతున్న రేటు విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యవసాయశాఖ �
ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీ నామినేషన్లు వేసిన కడియం, బండా, తక్కళ్లపల్లి పెద్దల సభలో ఓరుగల్లుకు పెద్దపీట వరంగల్పై మరోసారి అభిమానం చాటుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి ఎమ్మెల్సీ�