భార్యాభర్తలది పేద కుటుంబం. భార్యకు పోలియో వచ్చి కాలు పనిచేయదు. భర్త మేస్త్రీ పనిచేస్తాడు. వీరికొక పాప. ఆ చిన్నారికి కూడా పోలియోతోనే పుట్టడం వల్ల కుంగిపోతారు.
దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు అధికారయంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈమేరకు కుటుంబాలను గుర్తించగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోం�
జనగామ : తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి డైరీ, క్యాలెండర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు.
హనుమకొండ కలెక్టరేట్లో ‘దళితబంధు’ జాతర కొనసాగింది. కమలాపూర్ మండలానికి చెందిన 51మంది లబ్ధిదారులకు రూ.4,86,89,879 విలువగల ఆస్తుల పంపిణీ గురువారం పండుగలా జరిగింది.
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
కేంద్ర ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రథోడ్ అన్నారు. గురువారం ఆమె వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గిరిజన రెసిడెన్షియల్ కళాశాల, పాఠ
13వ తేదీ నుంచి సేవలు విధుల్లో 12,500 మంది సిబ్బంది రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి బస్సు సర్వీసులు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారంలో పనుల పరిశీలన తాడ్వాయి, ఫిబ్రవరి 3 : మేడారం మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా నా
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల ని నర్సంపేట ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య అన్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్�
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులకు సూచించారు. కరీమాబాద్లోని దసరారోడ్డు అభివృద్ధి పనులను గురువారం ఆయన అధికారులతో కలిస
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు
ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ఇచ్చారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉద్యోగుల కృషితోనే తెలంగాణకు అవార్డులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి హనుమకొండలో టీజీవో భవన్ ప్రారంభం ‘ముఖ్యమంత్రి కేసీఆర్
నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు ఊరూరా రెపరెపలాడిన జాతీయ పతాకం కొవిడ్ నిబంధనలతో కార్యక్రమాలు నమస్తే నెట్వర్క్: వర్ధన్నపేట మండలంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ�
మొదటి, రెండో వేవ్లతో పోలిస్తే తగ్గిన తీవ్ర సాధారణ జలుబుతో సమానమైన వైరస్ ఒమిక్రాన్తో పెద్దగా ముప్పులేదు మారిన ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం టీకాలతో పెరిగిన రోగనిరోధక శక్తి భరోసానిస్తున్న సర్కార�