తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు ఇ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై మోదీ అక్కసు వెల్లగక్కాడని మండిపడ్డారు. రాష్ట్ర ప�
స్వరాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరులు, ఉద్యమం చేసిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తెలంగాణ ప్రధాని విషం కక్కుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ కుట్రలో �
చల్లని తల్లులు సమ్మక్క-సారలమ్మ దీవెనల కోసం భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. బుధవారం మండమెలిగే పండుగ నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి 15 లక్షల మంది తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి,
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్, వర్ధన్నపేట ఎమ�
‘ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరుగలేదు. దర్వాజలు బంద్ చేసి, ఎలాంటి చర్చలు లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రాంత నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్ చేశారు. పెప్పర్ స్ప్రే దాడులు చేయించి వారి అభిప్రా�
జనగామ కలెక్టరేట్ను అద్భుతంగా తీర్చిదిద్దాలి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సీఎం పర్యటనపై సమీక్ష, ఏర్పాట్ల పరిశీలన, సూచనలు పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జన�
ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పెద్ది 141 మంది లబ్ధిదారులకు రూ. 1.14 కోట్ల వి
నగరంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఈ నెల 10న వస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జనగామకు రానున్నారు. ఈ నెల 11న జిల్లా సమీకృత భవనాల సముదాయంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం యశ్వంతాపూర్ వద్ద 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా తెలంగాణ ప్రజానీకానికి మళ్లీ నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం విస్తరించి ఉంది.
థియేటర్కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గుతోంది. టెక్నాలజీతో ప్రపంచం అరచేతిలోకి రావడంతో మొబైల్ ఓటీటీదే హవా నడుస్తోంది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఫోన్లోనే చూసుకునే వీలు దొరికింది.
‘ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా.. సామాజికంగా సంపూర్ణ సాధికారత సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి దళిత కు�