ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్నగర్ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ జీ రవి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతర
Minister Niranjan Reddy | తెలంగాణలో జల వనరులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటిబొట్టును ఒడిస�
వనపర్తి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచింది.జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటికే 2.44 లక్షల మెట్రిక్ టన్నుల�
Minister Niranjan reddy | సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సాగునీటి రాకతో గ్రామా
వనపర్తి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ సింగిరెడ్డి తారకమ్మ స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను వనపర్తిలో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
minister sabitha | కండ్ల ముందే వనపర్తి జిల్లా అభివృద్ధి కనిపిస్తుదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశా�
Wanaparthy | కొత్తకోట సమీపంలో ప్యాసింజర్ జీపు బోల్తాపడింది. దీంతో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానాయపల్లికి చెందిన 14 మంది క్రూయిజర్లో హైదరాబాద్లో వివాహ వేడుకకు
Kothakota | కొత్తకోట సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. కొత్తకోట సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి.
Niranjan reddy | తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యువత నూతనంగా ఆలోచించి భిన్నమైన రంగాలను ఎంచుకోవాలని సూచించారు. పల్లె నిద్రలో
Minister Niranjan Reddy | జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో మందిరంలో రెండు పడక
Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు
ల్లా కేం ద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్లో శని వారం నుంచి రెండ్రోజులపాటు జిల్లా స్థా యి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నా రు. ఎంపీపీ, జెడ్పీపీ, ప్రభుత్వ పాఠశాల లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ గురుకులాల
నూతన వైద్య కళాశాలల ఏ ర్పాటుతో ప్రజల చెంతకు వైద్యం వస్తుందని, ఒకేసారి ఎ నిమిది వైద్య కళాశాలల తరగతులు ప్రారంభించడం.. దే శ చరిత్రలోనే నూతన అధ్యయనానికి పునాది అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�