Summer | పదిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమికి మనుషులే కాదు, జంతువులకు, వాహనాలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అకస్మాత్తుగా వాహనంలో నుంచి మంటలు వస్తున్న సందర్భాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఎండాకాలం
Awaaz FM 90.4 | ఆ రేడియో గ్రామీణుల గొంతుక. సామాన్య మహిళలే రేడియో జాకీలు. సాధారణ గృహిణులే యాంకర్లు. పల్లెపడుచులే గాయనీమణులు. అనుభవ సంపన్నులైన వయోధికులే కౌన్సెలర్లు. అచ్చమైన మట్టి మనుషుల వేదిక.. ఆవాజ్ వనపర్తి.. 90.4 ఎఫ్�
BRS Party | వనపర్తి : భారత్ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం లేదు.. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan Reddy ) స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వానిక�
Crime news | కన్న పేగే కనిపెంచిన తల్లిపాలిట యమపాశమైంది. నవమోసాలు మోసి కన్న కొడుకే కాల యముడయ్యాడు. కన్న తల్లి అనే కనికరం కూడా భార్యతో కలిసి కడతేర్చాడు. ఆపై శవాన్ని ఇంటి సమీపంలో ఉన్న ఓ నీటి సంపులో పడేశాడు.
వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను
నమ్మి అవకాశం ఇస్తే మోసం చేశారని, చీడ పురుగులు పార్టీని వీడితే నష్టం కన్నా లాభమే ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు.
వనపర్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న వశ్యాతండా ప్రజలు ఒక్క రోడ్డు కోసం పాతికేండ్లుగా ఎదురుచూశారు. వశ్యతండా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కొంత భాగం. ఆ వార్డుకు 20 ఏండ్లు కౌన్సిలర్లుగా కాం�
Wanaparthy | వనపర్తి జిల్లాలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణపసముద్రాన్ని రిజర్వాయర్గా మార్చేందుకు రూ.55 కోట్లు, గోపాల్పేట మండలం బుద్ధారం చెరువును రిజర్వాయర్�
Wanaparthy | వనపర్తి ఆర్టీసీ డిపో లాభాల బాట పట్టింది. డీఎంగా పరమేశ్వరి బాధ్యతలు చేపట్టాక నష్టాల్లో ఉన్న డిపోకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తం 65 డిపార్ట్మెంట్, 48 హైర్ బస్సులు ఉండగా.. 138 మంది డ్రైవర్లు, 198 మ�
రైతులకు లాభాలు తెచ్చిపెట్టేలా వే సైడ్ మార్కెట్ ని ర్మించాం. రైతుల ప్రయోజనాలను కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా మార్కెట్ను డిజైన్ చేశాం. ప్రైవేట్ విత్తన కంపెనీ తన సోషల్ రెస్పాన్సిబులిటీ కింద దేశంలోనే ఒక క�
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. యాదిగిరిగుట్ట డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈక్రమంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తాపడింది.
నకిలీ విత్తనాలు అమ్మినట్టు తేలితే పీడీ యాక్ట్ నమోదుచేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలపై స్పెషల్ టాస్క్పోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్నగర్ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ జీ రవి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతర