గతంలో నేను రాను బిడ్డో సర్కా రు దవాఖానకు అ న్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్యూలు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు, వైద్యులు, సిబ్బం ది లేక ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు నమ్మకం లేకుండా ఉండ�
స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
Minister Niranjan Reddy | సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలేనని మంతి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మంత్ర�
Minister KTR | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాబోతున్నది. ఈ ప్రాజెక్టును ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రాజెక్టులో భాగమైన నార్లాప�
‘చిన్నారెడ్డి హఠావో... కాంగ్రెస్ బచావో’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి నియోజకవర్గ కార్యకర్తలు తిరుబాటు జెండా ఎగరేశారు. చిన్నారెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థిత�
POCSO Court | వనపర్తి : బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషికి వనపర్తి పోక్సో కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్పాడు గ్రామానికి చెందిన ఓ బాలికను గతంలో ఓ వ్యక్తి అత్�
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు భ రోసా కల్పిస్తున్నట్లు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ భవనాన్ని మం త్�
ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన వనపర్తి ఎస్పీ కార్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. రాజభవనంలా ఆకట్టుకుంటున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మ�
దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారి అభివృద్ధికి పాటుపడాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమ�
నయనం ప్రధానమని అన్నారు పెద్దలు.. కంటిచూపు లేకపోతే సర్వం శూన్యమే.. కంటి సమస్యల గురించి తెలియక, ఎక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలో అర్థంకాక చాలామంది చూపును కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంధత్వరహి�
ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
జిల్లా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో హార్టికల్చర్శాఖ ఆధ్వర్యంలో 53 రకాలకు చెందిన 50,285 మొక్కలను నాటారు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తుండడంతో ఎటు చూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నది. ఈక్ర�
వనపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు ప్రభుత్వ దవాఖానలో పిల్లల వైద్యులు ప్రత్యేకంగా ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్నా వారంలో ఒకట్రెండ్లు రోజులు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటే గగనం. నవజాత శివుతులతోపాటు చిన్నారుల�
Summer | పదిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమికి మనుషులే కాదు, జంతువులకు, వాహనాలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అకస్మాత్తుగా వాహనంలో నుంచి మంటలు వస్తున్న సందర్భాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఎండాకాలం