దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఈసారి రికార్డుస్థాయిలో పోస్టల్ ఓట్లు నమోదు కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గుర్
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం పట్టణంలోని 23వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. గడపగడపకూ వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు.
రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు.
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా మద్దతు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకే ఓటేస్తామని అన్ని సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో మొదలైన ఈ పరంపర బాన్సువాడ, బాల్కొండ ని
ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటి ద్వారా తెలు�
మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి శనివారం ఓటు హక్కు అవగాహనపై 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు.
MLA Bhupal reddy | ఓట్ల కోసం ప్రజలను మభ్య పేట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి (MLA Bhupal reddy ) అన్నారు.
‘ఓటును నోటుకు అమ్ముకోవడం చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పి వారిలో అవగాహన కలిగించాలి’ అన్నారు తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్.
Nitin Gadkari | వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
గౌరీబిదనూర్లో కమలం పార్టీ ఐదో స్థానంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ కంటే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కేహెచ్ పుట్టస్వామి గౌడ 83,177 ఓట్లతో విజయం సాధించగా, మరో స్వతంత్ర అభ్య�
ఉచితాలు దేశానికి మంచిది కాదంటూనే పాలు, పెరుగు, వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకర�