ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటి ద్వారా తెలు�
మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి శనివారం ఓటు హక్కు అవగాహనపై 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు.
MLA Bhupal reddy | ఓట్ల కోసం ప్రజలను మభ్య పేట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి (MLA Bhupal reddy ) అన్నారు.
‘ఓటును నోటుకు అమ్ముకోవడం చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పి వారిలో అవగాహన కలిగించాలి’ అన్నారు తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్.
Nitin Gadkari | వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
గౌరీబిదనూర్లో కమలం పార్టీ ఐదో స్థానంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ కంటే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కేహెచ్ పుట్టస్వామి గౌడ 83,177 ఓట్లతో విజయం సాధించగా, మరో స్వతంత్ర అభ్య�
ఉచితాలు దేశానికి మంచిది కాదంటూనే పాలు, పెరుగు, వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకర�
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శనివారం తన చాంబర్లో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి వివిధ రాజక�
బీజేపీపై కర్ణాటక ‘కాఫీనాడు’ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. కాఫీ పంటకు బీమా కల్పించడం, ధరల అస్థిరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఏండ్లుగా మొరపెట్టుకొంటున్నా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకో�
వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్బెడ్లో ఇటీవల పలు మరమ్మత్తు పనులను యుద్ధ ప్రా�
NOTA | ఢిల్లీలో అధికార పార్టీ మరోసారి సత్తా చాటింది. ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన చీపురుపార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ ఓట్ల నమోదును అరికట్టాలని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) ఎన్నికల సంఘా న్ని కోరింది.