NOTA | ఢిల్లీలో అధికార పార్టీ మరోసారి సత్తా చాటింది. ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన చీపురుపార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ ఓట్ల నమోదును అరికట్టాలని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) ఎన్నికల సంఘా న్ని కోరింది.
ముస్లిం, యాదవుల ఓటర్ల తొలగింపుపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఈసీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్గా స్పందించింది.
మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని, ఓటమికి కారణాలు వెతుక్కోవడంలో భాగంగా ఓటరు నమోదుపై డ్రామాలకు తెరతీసిందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ�
సాధారణ ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటరు జాబితే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఓటరు కార్డుతో ఆధార్ను అనుసంధానించడం ద్వారా బోగస్ ఓట్లకు కళ్లెం వేయవచ్చని భావించి, మంచిర్యాల జిల్లా�
నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వవార్డు రాజుతండాలో రూ.4లక్షలతో నిర్మి
Odisha | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే బ్రహ్మాస్త్రం. ఓటుతోనే పాలకుల మెడలువంచి తమకు కావాల్సినవి జరిగేలా చేసుకోవచ్చు. అప్పటివరకు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా ఓట్లు వస్తున్నాయంటే
మంత్రి గంగుల | సబ్బండి వర్ణాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కో�
1,98,367 ఓట్లతో గెలుపు బావుటాప్రథమ ప్రాధాన్య ఓట్లలో టాప్ఎలిమినేషన్ రౌండ్లలోనూ భారీగా ఓట్లు నల్లగొండ, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కి�