‘కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వచ్చాయని.. ప్రజల సమస్యలు విన్నట్టుగా నటిస్తూ అధికారం కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదు.. మంథని మట్టిలో పుట్టిన బిడ్డను.. ఈ ప్రాంతాన్ని ముద్దాడిన వ్యక్తిని.. ఇక్కడి ప్రజల కళ్లలో క
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓటరులిస్ట్ తప్పుల తడకగా ఉందని, ఒక వార్డులో నివాసముంటున్న వారి ఓట్లు మరో వార్డుల్లోకి మారడంతో ఎవరిఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ యువజన విభా�
తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
ములుగు జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దుమారం రేగింది. మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో మొదట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మూడు సార్లు రీ కౌంట
కాంగ్రెస్ అధికార మదంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తట్టుకొని నిలబడి విజయ సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్ర
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ శనివారం ఆరుగురు దుర్మరణం చెందారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం తిరుమలాపురం శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబాని
మహారాష్ట్రలోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే పట్టణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11 న నిర్వహించిన పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన�