రెండేళ్లయిన రూ.2500 ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని.. పోలీసులు కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్�
రెండేళ్ల పాలనలో కనీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఇచ్చిన
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయని, అలాగే రెండేళ్లుగా అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తోందని ప్రతి ఒక్కరూ ఈ తేడాను గమ�
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా కాంగ్రెస్ నిలిచిందని, అందుకే ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం�
పంచాయతీల పోరు అయిపోయింది.. పట్టణాల వంతు వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం గ్రామాలు కర్రుకాల్చి కాంగ్రెస్కు వాతపెట్టాయి. ఇప్పుడు పట్టణాల ఓటర్లకు అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ విశ్వాసపాత్రుడ�
పురపోరులో 12,944మంది బరిలో నిలిచారు. మెజారిటీ స్థానాల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియడంతో బుధవారం తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. మొత్తం 123 చోట్ల ఎన్నికలు జరుగనుండగా �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే ఓటు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని 5వ వార్డు, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 3వ వార్డులో �
‘కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వచ్చాయని.. ప్రజల సమస్యలు విన్నట్టుగా నటిస్తూ అధికారం కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదు.. మంథని మట్టిలో పుట్టిన బిడ్డను.. ఈ ప్రాంతాన్ని ముద్దాడిన వ్యక్తిని.. ఇక్కడి ప్రజల కళ్లలో క
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓటరులిస్ట్ తప్పుల తడకగా ఉందని, ఒక వార్డులో నివాసముంటున్న వారి ఓట్లు మరో వార్డుల్లోకి మారడంతో ఎవరిఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ యువజన విభా�
తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.