Ala Venkateshwar Reddy | ఓటర్ల సవరణ జాబితాలో గ్రామానికి చెందిన ఏ ఒక్క ఓటరు నమోదు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హకు కలిగి ఉన్న వారిని గుర్తించి, ఫిల్టర్ చేసే సాంకేతిక వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ నోడల
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఇందుకు పార్టీ బీఎల్ఏల (బూత్ లెవల్ ఏజెంట్ల) సహకారం తీసుకుంటామని స్పష్టంచే
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి జిల్లాలో ముహూర్తం ఖరారు చేసింది. ఆ మేరకు ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ
రాష్ట్ర బార్కౌన్సిల్కు జనవరి 30న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం పూర్తయ్యింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 23 మంది ఎన్నికయ్యారని బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి తెలియజేశా�
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించింది.
ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుందని, రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చి ఓట్లు రాబట్టుకునేందుకే ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కాంగ
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్ల వినియోగంలో ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు వారి ని�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల శాతం భారీగా పెంచుకొని ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని అనేందుకు వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మహబూబ్గర్ కార్పొరేషన్తో పాటు 18 మున�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు 11 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసిన విషయం తేలిసిందే. ఓట్ల రూపంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూప�
పురపోరులో ‘హస్తం’ చతికిలపడింది. రెండేండ్లలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ పట్టణ ఓటర్లను ఆకర్షించలేక కనీసం 40శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అన్ని సీట్లు, ఓట్లు ఎలా వచ్చాయంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సహచర మంత్రులపై మండిపడినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయని, మంత్రులు, ఎమ్మ�