మహారాష్ట్రలోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే పట్టణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11 న నిర్వహించిన పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన�
నేరచరిత్ర కలిగి ఇప్పటికే పోలీసుల బైండోవర్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను నియంత్రించాలని, పోలింగ్ రోజున ఓటర్లను బెదిరించే అవకాశమున్నందున వారిని పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్
ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి నాటకాలైనా వేస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ముజఫర్పూర్లో తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్ర
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం చేసేందుకు దయాల్పూర్ పంచాయతీని బుధవారం సందర్శించిన వైశాలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అవదేష్ సింగ్ని గ్రామస్�
దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు రంగం సిద్ధమైంది. ‘సర్' మొదటి దశను వచ్చే వారం నుంచి దేశంలోని 10 నుంచి 15 రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించబోతున్నది.
జూబ్లీహిల్స్లో వేలాదిగా ఉన్న బోగస్ ఓట్లపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బీ-బ్లాక్లో బూత్ నంబర్ 246లోని ఓటరు జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్చార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా? లేరా? అని త�
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. భూదాన్పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో వా
మొన్న మానుకోటలో, నేడు ఖమ్మంలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రందన చూస్తుంటే త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగం (పదవి) పోవడం కూడా ఖాయంగా కన్పిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన తల్లి పేరు చెప్పుకుంటూ బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఓట్ల వేట సాగిస్తున్నారు! ఆయన అస్సాంలో మాట్లాడినా, మనసు మాత్రం బీహార్లోనే ఉన్నట్లు కనిపించింది.
Rahul Gandhi | బీహార్ ఓటర్ల లిస్టుకు సంబంధించి పార్లమెంట్లో తీవ్ర రగడ జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు.