అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, అనర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యే సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఓటర్లకు
సీఎం రేవంత్రెడ్డికి కొడంగల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో రెండు చోట్ల రెండు ఓట్లు ఉన్నాయనే ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఇవో) సుదర్శన్రెడ్డిని కలిసి గురువ�
చెన్నూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు తొలిగించే కుట్రలు జరుతున్నాయనే అనుమానాలున్నాయని ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్ పేర్కొన్నారు. గురువారం భీమా�
సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) పేరుతో ఓటు గల్లంతు అవుతుందనే భయం ఓటర్లలో ఉంటే ఆ ఓటర్ల భయాన్ని పోగొట్టడానికి బీఎల్వోలు భరోసా ఇవ్వలేకపోతున్నారు. కారణం వారికి సర్పై నామమాత్రంగా అవగాహన ఉండటమే కారణంగ�
బీఎల్వోలు జాగ్రత్తగా ఓట్లు పరిశీలించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోల ఫైళ్లు, ఫారాలను
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ పక్రియలో అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి జీవన్రెడ్డి సూచించారు. శనివారం స్థానిక రాజశ్రీ గార్డెన్లో స్
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు�
వ్యవస్థాగత సమస్యల కారణంగా 18 ఏండ్లు పైబడిన మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరూ ఓటర్ల జాబితాలో నుండి తొలగిపోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయెన్స్(ఏఎల్ఐఎఫ్ఏ-ఎ
Ala Venkateshwar Reddy | ఓటర్ల సవరణ జాబితాలో గ్రామానికి చెందిన ఏ ఒక్క ఓటరు నమోదు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హకు కలిగి ఉన్న వారిని గుర్తించి, ఫిల్టర్ చేసే సాంకేతిక వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ నోడల
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఇందుకు పార్టీ బీఎల్ఏల (బూత్ లెవల్ ఏజెంట్ల) సహకారం తీసుకుంటామని స్పష్టంచే
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి జిల్లాలో ముహూర్తం ఖరారు చేసింది. ఆ మేరకు ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ
రాష్ట్ర బార్కౌన్సిల్కు జనవరి 30న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం పూర్తయ్యింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 23 మంది ఎన్నికయ్యారని బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి తెలియజేశా�
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించింది.