ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన తల్లి పేరు చెప్పుకుంటూ బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఓట్ల వేట సాగిస్తున్నారు! ఆయన అస్సాంలో మాట్లాడినా, మనసు మాత్రం బీహార్లోనే ఉన్నట్లు కనిపించింది.
Rahul Gandhi | బీహార్ ఓటర్ల లిస్టుకు సంబంధించి పార్లమెంట్లో తీవ్ర రగడ జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరు కంటి చందర్ మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శని�
Patnam Narender Reddy | కాంగ్రెస్ చేతకాని పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
Prashant Kishor | ఎన్నికల్లో ప్రజలను తాను ఓట్లు అడగబోనని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే పేదరికం నుంచి ఎలా బయటపడాలో అన్నది చెబుతానని అన్నారు.
Ramagundam | గోదావరిఖని : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురు
Anji Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy) తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తరువాతే ఎన్నికల్లో ఓట్లు అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు.
ట్విటర్ పోలింగ్ ద్వారా కాంగ్రెస్ సెల్ఫ్గోల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పోలింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అతి స్వల్పంగా ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోల్ అయ్యాయి. దీం�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. సర్వేలు కూడా ఈసారి విజేత ఎవరనేది అంచనా వేయలేకపోతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి ఫలితం వచ్చింది. న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని డాక్స్విల్లె నాచ్ అనే చిన్న గ్రామంలో సోమవారం అర్ధరాత్రే పోలింగ్ జరిగింది.
జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగినుండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ గత నెల 30�