వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.
సార్వత్రిక ఎన్నికల సమరంలో తుది ఘట్టానికి ఈసీ సిద్ధమవుతున్నది. ఇటీవలే ఓటింగ్ పూర్తయిన నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు వచ్చే నెల 4న జరిగే కౌంటింగ్కు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చ�
బ్రహ్మచారులకు, భార్యను పోగొట్టుకున్న వారికి పింఛన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పార్టీలకే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామని హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం స్పష్టం చేస�
తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాల్లో ఉన్న డబుల్ ఓట్లను తొలగించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన కమిష�
సోమవారం జరిగిన తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ, కుమార్తెతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వ�
Lok Sabha elections | క్యాన్సర్తో పోరాడుతున్న ఒక మహిళ చివరి దశలో ఉన్నది. నాలుగు రోజులుగా ఏమీ తినలేక కేవలం నీటిని మాత్రమే తాగుతున్నది. అయినప్పటికీ స్ట్రెచర్పై పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసింది.
ఈవీఎంలలోని నోటా బటన్ కేవలం లాంఛనప్రాయమైనదని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ చెప్పారు. ఇండోర్ లోక్సభ స్థానంలో నోటాకు ఓటు వేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రావత్ ఆదివారం మీడియాతో మా
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మైనార్టీలు ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయమై ఏకపక్షం గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్కు లేదని తీర్మానించుకున్నట�
బీఆర్ఎస్ ప్రభు త్వంలోనే క్రైస్తవులకు గుర్తింపు లభించిందని, లోక్సభ ఎన్నికల్లో క్రైస్తవులంతా బీఆర్ఎస్కు అండగా నిలుస్తారని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎం. సాల్మన్రాజు తెలిపార�
ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ, గొర్రెల్లా కాకుండా మంచిచెడులను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’.
కరీంనగర్లో అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో ప్రజలు ఆలోచించుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.