లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మైనార్టీలు ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయమై ఏకపక్షం గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్కు లేదని తీర్మానించుకున్నట�
బీఆర్ఎస్ ప్రభు త్వంలోనే క్రైస్తవులకు గుర్తింపు లభించిందని, లోక్సభ ఎన్నికల్లో క్రైస్తవులంతా బీఆర్ఎస్కు అండగా నిలుస్తారని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎం. సాల్మన్రాజు తెలిపార�
ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ, గొర్రెల్లా కాకుండా మంచిచెడులను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’.
కరీంనగర్లో అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో ప్రజలు ఆలోచించుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
‘నా తమ్ముడికి ఓటేస్తే కావేరీ జలాలు అందిస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై పోలీసు కేసు నమోదైంది.
CJI | సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సందర�
YS Viveka Murder Case | వైఎస్ వివేకా( YS Viveka) హత్యా నిందితుడిని పక్కన పెట్టుకుని వైఎస్ జగన్ ఓట్లు కోరడం సానుభూతి కోసమేనని వైఎస్ వివేకా కూతురు సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గెలుపుకు అనేకమంది భర్తలు.. ఓటమి అనాథ’ అనేది ఒక నానుడి. కాలమెప్పుడూ గెలిచినవాడి ఘనతలు కీర్తించడంలోనే కాలక్షేపం చేస్తుంటుంది. అయితే, ఓటమి అన్నిసార్లు పొరపాట్ల ప్రతిఫలం కాదు. పర్సెప్షన్ పాలిటిక్స్లో ఫలి
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు కోసం 60 వేల మంది పోలీసులతోపాటు 145 క�
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని యాకుత్పురాలోని ఒకే ఇంటిలో 662 మంది ఓటర్లు ఉన్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫిరోజ్ఖాన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీ