ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం రెండేళ్ల పదవీకాలం పూర్తయినందున, సెప్టెంబర్ 8న నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోడానికి ఎన్నికలు నిర్వహించాలని ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు.
అలవికాని హామీలతో ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అవే
Sanjay Raut on Kangana | నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన కంగనా రనౌత్ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టడంపై మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ‘కొందరు ఓట్లు, కొందరు చెంప దెబ్�
పోస్టల్ బ్యాలెట్లోనూ నోటాకు ఓట్లు పోల్ అయ్యాయి. ఉద్యోగులు, దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడినవారి సౌకర్యార్ధం పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల సంఘం కల్పించింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2.18 లక్షల ఓట్లు పోల్ అయ్యా
సార్వత్రిక ఎన్నికలు కొంతమందికి అనూహ్య విజయాన్ని, మరికొంత మందికి అనూహ్య అపజయాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయ పండితుల అంచనాలను తారుమారు చేశాయి. అత్యధిక మెజార్టీ 10 లక్షల ఓట్ల మార్క్ను దాటడం ఇదే మొదటిసారి.
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది స్థానాలు సాధించగా, ఓట్లలో మాత్రం భారీ తేడా ఉన్నది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి 10.93 లక్షల
లోక్సభ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి నష్టం? ఎవరికి లాభం చేకూరుస్తుందనే దానిపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నది. కౌంటింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు లెక్కల్లో మున
లోక్సభ ఎన్నికలలో రికార్డు స్థాయిలో భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 64.2 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొనడం ప్రపంచ రికార్డు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ వెల్లడించార�
‘మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం. మాకు ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లేవు. వాటిని మంజూరు చేయాలని కోరితే కూడా పట్టించుకంట లేరు.. ఇదేంది సారూ’ అని పలువురు మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి �
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.