ప్రత్యేక ఓటర్ న మోదు కార్యక్రమంలో భా గంగా ఆదివారం వి కారాబాద్ పట్టణం లోని సంఘం లక్ష్మీ బా యి పాఠ శాల, పూడూరు మండలంలోని మీర్జాపూర్, మన్నెగూడలో ఏర్పా టు చేసిన పోలింగ్ బూత్ లలో వికారాబాద్ ఆర్డీవో విజయ క�
ఓటు హక్కు విలువైనదని, 18 ఏండ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమనగల్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు మున్
అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని డీటీ రాథోడ్ ప్రకాశ్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలోని 49 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు 18
18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు నమోదు కల్పించేందుకు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో బీఎల్వోలు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్ఏలు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. కేవలం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు డిసెంబర్ 8లోగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం చాన్స్�
నవంబర్ 26, 27, డిసెంబర్ 3, తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండాలని, విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు.
ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లను ఆదేశించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశం మందిరంలో కలెక్టర్తో కలిసి జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్
స్పెషల్ సమ్మర్ రివిజన్ (ఎస్ఎస్ఆర్) 2023 ప్రకారంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో జాబితాను పరిశీలన చేసుకొని పేరు లేని పక్షంలో తిరిగి ఓటరు నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధి