కొత్తగా ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 4న ఓటరు జాబితాను ప్రకటించారు. 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ వచ్చినా కొత్త ఓటరు నమోదుకు చివరిగా ఈ నెల 30వ తేదీ వరకు �
జోగులాంబ గద్వాల జిల్లా ఓటర్ల లెక్క తేలింది. 2023 అక్టోబర్ 4వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితా ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. 2023 అక్టోబర్ వరకు ఓటర్ నమోదుకు వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని ఓటర్ జాబితాను రూ
ఓటరు నమోదు పెంపునకు ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యం చేయడానికి సాంస్కృతిక కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు.
ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెరుగుదలపై రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర నిర్వహించిన సైకిల్ ర్యాలీతో అనుకున్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు.
అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారులు పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది.
ఓటరు నమోదులో భాగంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ)లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోని అర్హులైన పౌరులందరికీ ఓటుహక్కు కల్పించే పనిల�
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు
రాష్ట్రంలో ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కలిసి ‘ఎలక్షన్ క్రి-థాన్ 2023 చాలెంజ్' పేరుతో వినూత్న పోటీని ప్రారంభిచాయి.
ఓటరు జాబితాలో పేరుందో.. లేదో.. తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం యాప్లు, వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతోపాటు ఇదివరకు ఓటు హక్కు ఉన్న వారి పేరు జాబిత
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 19వరకు మాత్రమే గడువున్నది. అయితే జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరితో ఓటరుగా పేర్లను నమోదు చేయించేందుకు జిల్లా ఎన్నికల �
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) శంకరయ్య అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులు, థర్డ్ జండర�
రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా అర్హులైన వారందరూ ఓటరు నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో పోలింగ్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్ని
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇప్పటివరకు కొత్తగా పేరు నమోదు కోసం 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైందని వివరించారు
ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18, 19 సంవత్సరాల వయస్సున్న వారందరూ ఓటుహక్కు కో సం పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.