రాష్ట్రంలో ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కలిసి ‘ఎలక్షన్ క్రి-థాన్ 2023 చాలెంజ్' పేరుతో వినూత్న పోటీని ప్రారంభిచాయి.
ఓటరు జాబితాలో పేరుందో.. లేదో.. తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం యాప్లు, వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతోపాటు ఇదివరకు ఓటు హక్కు ఉన్న వారి పేరు జాబిత
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 19వరకు మాత్రమే గడువున్నది. అయితే జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరితో ఓటరుగా పేర్లను నమోదు చేయించేందుకు జిల్లా ఎన్నికల �
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) శంకరయ్య అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులు, థర్డ్ జండర�
రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా అర్హులైన వారందరూ ఓటరు నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో పోలింగ్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్ని
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇప్పటివరకు కొత్తగా పేరు నమోదు కోసం 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైందని వివరించారు
ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18, 19 సంవత్సరాల వయస్సున్న వారందరూ ఓటుహక్కు కో సం పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
Collector Hemant Sahadeva Rao | జిల్లాలోని 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల�
ఎన్నికల విధుల్లో భాగం గా ఓటర్ల జాబితా రూపకల్పనలో భా గస్వాములైన అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిం ది. ఈ నెల 21 నుంచి తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే అక్టోబర్ 4 వరకు ఈ నిషేధం అమలులో ఉం టుందని పేర్కొ�
ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
తప్పులకు తావు లేకుండా ఓటరు జాబితా తయారీకి ఆర్ఓలు, ఈఆర్ఓలు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెం
ఓటు వజ్రాయుధం లాంటిది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా సమగ్ర ఓటర్ల జాబితాకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించే పక్రియను వేగంగా చేపడు�
వయోజనులు విధిగా ఓటు హక్కునమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. �
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో ఓటర్ నమోదు కార్యాక్రమంలో బిజిబిజీగా మారారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. వార్డుల వారీగా బస్తీ, కాలనీల్లో తమకు తెలిసిన వారు