టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుం�
ఓటర్ల వివరాల నమోదుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘గరుడ’ యాప్ను వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఎలక్టోరల్ ఫామ్లు 2022 ఆగస్టు 1వ �
ఎల్బీనగర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును వినియోగించు కోవాలని హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఈఆర్ఓ మారుతీ దివాకర్ అన్నారు. మంగళ వా
కొత్తగా 2,917 మంది దరఖాస్తులు జిల్లాలో 4,13,517 మంది ఓటర్లు నవంబర్ 30తో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 20 వరకు పరిశీలన జనవరి 5న తుది జాబితా విడుదల మెదక్, డిసెంబర్ 16 : రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్తగా ఓటరు నమోదుతో పాటు మా
కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ముగిసిన గడువు రంగారెడ్డి జిల్లాలో 19059, వికారాబాద్లో 18237 దరఖాస్తులు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20 వరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జనవరి 5న ఓటర�
జూబ్లీహిల్స్: ఓటరు జాబితాలో సవరణలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు న్నారు. నూతన సంవత్సరంలో కొత్త ఓటరు జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు
బన్సీలాల్పేట్ : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు శిభిరం నిర్వహిస్తున్నామని, శని, ఆదివారాలలో ప్రజలు తమ సమీప పోలింగ్ బూత్లను సందర్శించాలని బేగంపేట్ సర్కిల్ ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికార�