ఓటరు నమోదులో భాగంగా జిల్లాలో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,369 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 116, 117, కాకతీయ డిగ్రీ కళాశా
అర్హులైన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్, రామన్నపేట, కమ్మరిపేట తండాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేసి, �
ఓటర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటుచేసిన ఓటు
రంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు.
నగరంలోని అల్ఫోర్స్, శ్రీచైతన్య విద్యా సంస్థలతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటరు నమోదులో బూత్ స్థాయి అధికారులు పాటిస్తున్న నిబంధనలను అడిగి తె�
18 ఏండ్లు నిండిన యువతీయువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓటు నమోదు స్పెషల్ డ్రైవ్�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నేడు (శని), రేపు (ఆదివారం) అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల వద్ద ప్రత్యేక ఓటరు శిబిరాలను �
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లలో అయోమయం నెలకొన్నది. ఉప ఎన్నిక కోసం ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది.
రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావే�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. బాధ్యతగా ఒకసారి ఓటరు జాబితాను పరిశీలించాలని, ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగ�
ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే ఓటరు నమోదును చేపట్టిన ఎన్నికల యంత్రాంగం.. త్వరలో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మరోసారి ఓట
ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం(ఈసీ) మరో అవకాశం కల్పించింది. జనవరి 1, 2024 వరకు పద్దెనిమిదేండ్లు నిండిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లాలో చేవెళ్ల, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబిత�