ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు.
: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బీఎల్వోలకు కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం నుండి ప్రారంభమైన ఓటరు �
ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్ర
మీరు దశాబ్దాలుగా ఓటు వేస్తున్నారా? ఇంకా మా ఓటును ఎవరూ చోరీ చేయలేరు అనే ధీమాలో ఉన్నారా? అయినా సరే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే మీ ఓటు గల్లంతు కావడం ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్ర
రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక నజర్ పెట్టింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాల్లో లక్షల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఆ పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికతో ముంద
ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే కానీ, ఓటర్లను తొలగించడం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 24 �
పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తప్పిదాలకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈనెల 25 నుంచి ప�
Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆమె ఓటును తొలగించడం కలకలం రేపింది.
ఓటరు జాబితా వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. జాలిముడి గ్రామంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశా
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చాలని, అదే సమయంలో అనర్హుల పేర్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని రాష్ట్ర సీఈవో సీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణతో పాటు సభ్యత్వ నమోదుకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమం ఆదివారం క్లాసిక్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్ట�
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్లను తొలగించి, బెంగాల్లో అధికారం చేపట్టి, పోల్ మేనేజ్మెంట్ తమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనే విధంగా చెప్పుకొంటున్నది.