తప్పులు లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో కలిసి ఎన్నికల అధికారులతో శుక్రవారం నిర్వహిం
ఓటరు జాబితా సవరణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు మార్గదర్శకాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కలెక్టర్ రాజీవ్గాంధీతో కలిస�
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పరిధిలోని పట్టభద్రులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు �
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం గత కొద్ది రోజులుగా గ్రామాల్లోని వార్డుల వారీగా ఓటరు జాబితాను రూపొందించింది. ఈ నెల 6వ తేదీన గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.
పల్లె పోరు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగానే ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన జాబితా ప్రకారమే పంచాయతీల పరిధుల్లో వార్డుల వారీగా లిస్ట్ను అధికారులు రూపొందిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తప్పులు లేని ఓటరు జాబితా రూ పొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితా సర్వేపై బీఎల్వోలు నిర్లక్ష్యం చేయవద్దని, గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివా రం దేవాపూర్లో నిర్వహిస్తున్న ఇంటింటి ఓటరు జాబితా సమగ్ర సర్వేను పర
పకడ్బందీగా ఓటరు జాబితా రికార్డు చేయలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత గురువారం అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాప్ట్ రోల్ ప్రకటిస్తామని, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను పరిశీలించాలించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించు కోవాలని క�
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో స్థానికంపై పట్టు సా ధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిం ది. బీసీల రిజర్వేషన్, పంచా�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వరాదని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు లో భాగంగా వార్డుల వారీగా ఓటరు జాబితా తయారి ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. పంచాయతీల్లో జనాభా ఆధారంగా వార్డులు ఎన్ని ఉండాలనే ఉన్నతాధికారులు నిర్దేశించారు.