ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే కానీ, ఓటర్లను తొలగించడం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 24 �
పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తప్పిదాలకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈనెల 25 నుంచి ప�
Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆమె ఓటును తొలగించడం కలకలం రేపింది.
ఓటరు జాబితా వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. జాలిముడి గ్రామంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశా
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చాలని, అదే సమయంలో అనర్హుల పేర్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని రాష్ట్ర సీఈవో సీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణతో పాటు సభ్యత్వ నమోదుకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమం ఆదివారం క్లాసిక్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్ట�
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్లను తొలగించి, బెంగాల్లో అధికారం చేపట్టి, పోల్ మేనేజ్మెంట్ తమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనే విధంగా చెప్పుకొంటున్నది.
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 3,39,24,664 ఓటర్లలో 2,18,39,741 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని(64.38%) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి చెప్ప
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ను వేగవంతం చేయాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల �
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) దేశవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. అక్రమ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం (ఈసీ) సర్ను చేపట్టింది. తొలి దఫాలో బీహార్, రెండో దఫాలో భాగంగా మరో 12 �
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఓటర్ల జాబితా శుద్ధి నిరంతర ప్రక్రియగా సాగుతున్నా ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కొంత అస్పష్టత ఉన్నదని, దానిపై స్పష్టత ఇవ్వాల�
ఓటరు జాబితా సవరణ కోసం మే 1 నుంచి నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు.