హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన�
SIR | ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిర్లిప్తతతో ఉంటే తీరని నష్టం జరుగుతు
గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఉంటూ.. ఉద్యోగ, ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. కొంతమంది ఇండ్లు నిర్మించుకొని శాశ్వతం�
ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో సాధారణ ప్రజానీకంలో సవాలక్ష సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేసేవారు లేకపోవడంతో అసలు మా ఓట్లు ఉంటాయా.. పోతాయా అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగ
జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ఫారాల భర్తీపై ఓటర్లలో గందరగోళం నెలకొన్నది. సర్ ఫారాల భర్తీపై బీఎల్వోలకు సరైన అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్వోలు ఓటర్లకు ఇచ్�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సంగారెడ్డి జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. జిల్లా యం త్రాంగం సర్పై ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతోపాటు బీఎల్వోలు చురుగ్గా పనిచేయక జిల్లాలో సర్ ప్రక్రియ ఆశించ�
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ర్టాల్లో ఆయా ఫలితాలపై ‘సర్' ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఈ పరిస్థితి చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల
ప్రతి పౌరుడికి ఓటు హకు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసే�
SIR Enumeration | కరీంనగర్ జిల్లా గం గాధర మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ తప్పులతడకగా మారిం ది. ఒక గ్రామ ఓటర్లకు సంబంధించిన గణనఫారాలు మరోగ్రామంలో కనిపించడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి �
పల్లెల నుంచి పట్నం వరకు ఎక్కడైనా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గురించే చర్చ. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బంద�
SIR Enumeration | ‘ఓటు హక్కు ఉందంటే, జీవించి ఉన్నామని అర్థం. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో.. ఓటర్ల జాబితా ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్య
Former MLA Chittem | ఓటరు జాబితాలో ఖచ్చితత్వాన్ని పెంచి, అర్హులైన పౌరుల పేర్లు మాత్రమే నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఓటరు జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఓటరు జాబితా నుంచి అర్హులను తొలగించకుండా చూడాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. గురువారం ఆయన పిట్లం మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక�