కీవ్: ఉక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో రష్యా వెనుకబడినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. కీవ్ దిశగా రష్యా సేనలు భారీ సంఖ్యలో వెళ్తున్నా.. అక్కడ ఆ
హైదరాబాద్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కాగా, ఉక్రెయిన్లో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం ప్రకటించ�
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను హస్తగతం చేసుకోవాలనుకున్న రష్యా బలగాలను అడ్డుకున్నామని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ‘‘రష్యా బలగాలను మన మిలటరీ అడ్డుకుంది’’ అని ఆయన చెప్పారు. కీవ్ను స్�
కీవ్: నాటో కూటమిలో చేరబోమని, ఈ విషయంలో తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ ప్రకటిస్తే చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు ఉక్రెయిన్ ఒప్పుకోగానే కొత�
ఉక్రెయిన్పై పుతిన్ ప్రకటించిన యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈ మోడ్రన్ కాలంలో యుద్ధాలను ఎవాయిడ్ చేయడానికే ప్రపంచం ప్రయత్నిస్తుంది. దీనికోసమే ఐక్యరాజ్�
మాస్కో: ఉక్రెయిన్పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్ధించుకున్నారు. ఉక్రెయిన్ లేదా, ఉక్రేనియన్ ప్రజల ప్రయోజనాలను ఉల్లంఘించాలనే కోరికతో ఈ పరిణామాలు జరుగడం లేదని తెలిపారు. ప్రస్తుత దాడి �
హైదరాబాద్ : రష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్కు చెందిన 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మి�
Joe Biden | ఉక్రెయిన్పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఖండించారు. అన్యాయమైన దాడులతో ఉక్రెయిన్ ప్రజలను బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్�
Vladimir Putin | అంతా అనుకున్నట్లే జరిగింది. ఉక్రెయిన్పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. మిలిటరీ ఆరేషన్ చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలన�