భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులు అని, ఒకరినొకరు పూర్తి గౌరవంతో చూస్తారని, వీరిద్దరూ తమ దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం కలిగి ఉన్నా�
దేశంలో తుపాకులను నియంత్రించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. రష్యాలోని కజాన్ పాఠశాల కాల్పుల నేపథ్యంలో తుపాకుల నియంత్రణపై అధికారులతో పుతిన్ సమీక్ష జరిపారు.