రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగరావు గంగరాజం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని చికిత్స పొందుతున్నాడు. కాగా బీఆర్ఎస్ వేములవాడ నియోజక
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇటీవల ఒగ్గు కథ కళాకారుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కన్నూరి విజయ్, అలాగే ఆసంపెల్లి, సదయ్య తల్లి ఆసంపల్లి గాలమ్మ, గట్టు, రాజమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా ఆ మృ�
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో భక్తులు తెలంగాణ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ�
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురిం�
మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దుబాసి దేవేంద్ర శ్రీనివాస్ తల్లి మల్లేశవ్వ ఇటీవల మరణించగా ఆదివారం రోజున మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�
పట్టణంలోని శ్రీనివాసరోడ్డు కాలనీకి చెందిన జాల హరీష్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం పరామర్శించారు.
area hospital korutla | కోరుట్ల, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి�
Bill Gates | అమెరికా కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఒడిశాలో పర్యటించారు. బుధవారం ఉదయం భువనేశ్వర్లో ఒక మురికివాడను ఆయన సందర్శించారు.
Ivanka visits Israel | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక, ఇజ్రాయెల్ను సందర్శించారు. (
Ivanka visits Israel) భర్త జారెడ్ కుష్నర్తో కలిసి బందీల కుటుంబాలను పరామర్శించారు. ఇవాంక భర్త ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం కేరళ వెళ్లారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కన్నూర్ ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తన పార్లమెంట్ నియోజకవర్గమైన వాయనాడ్లో రాహుల్ గా�
తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పల�