గెల్లు శ్రీనివాస్ యాదవ్ | తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.
నిర్మల్ అర్బన్ : భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నిర్మల్ పట్టణంలోని ప్రాంతాలను బుధవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అధికారులు సందర్శించారు.వర్షాల కార�
డీజీపీ మహేందర్రెడ్డి | యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటాయని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు.
భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని | దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం సందర్శించారు.