తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం కేరళ వెళ్లారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కన్నూర్ ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తన పార్లమెంట్ నియోజకవర్గమైన వాయనాడ్లో రాహుల్ గా�
తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పల�
అమరావతి: ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టిటిడి ఛైర్మెన్ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ�
గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది బాధితురాలు శ్రావణి కుటుంబాన్నిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.
ఈ ఘటనపై లోతైనవిచారణ జర�
జెడ్పీ చైర్ పర్సన్ | జిల్లాలోని నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి జిల్లా కలెక్టర్ గోపితో కలిసి సందర్శించారు.
తిరుమల్ రెడ్డి | జిల్లాలోని గీసుగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, సభ్యురాలు భారతి సందర్శించారు.
నీతి ఆయోగ్ బృందం | జిల్లాలో నీతి ఆయోగ్ బృందం పర్యటిస్తున్నది. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద నున్న హరిత గ్రాండ్ హోటల్కు చేరుకున్న బృందం సభ్యులు డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన న్యూట్�
Ranganaikasagar | జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్ను నాబార్డు చైర్మన్లు జీఆర్ చింతల, వెంకటేశ విద్యాసాగర్ చింతల గురువారం సందర్శించారు.
రామచంద్రాపురం : ఐటీఐలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను సందర్శించారు. అనంతరం ఐటీఐలో ఉన్న సమస�
T-SAT | ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) 2019 బ్యాచ్ కు చెందిన నలుగురు అధికారుల బృందం శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించింది.