కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు
వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో జాండీస్ (పచ్చకామెర్లు) వ్యాధి వ్యాప్తి చెందడంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణతో పాటు పలువురు అధికారులు గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పైలెట్ గ్రామంగా ఎంచుకున్న పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి పరిశీలించారు.
మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ఉన్న ఎరకుంట చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. ‘నమస్తేతెలంగాణ’లో ఈ నెల 29న ‘ఎరకుంటను మింగేస్తున్నరు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన వ
విద్యాశాఖలో పనిచేస్తున్న వారంతా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా..? పెద్దపల్లి మండలంలో సీఆర్ పీలు ఎందరు ఉన్నారు..? అంటూ జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష ఎంఈవో కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకుంటూ ఆరా తీశార
మూతపడ్డ సర్కారు బడిని తెరిపించేందుకు గాను రెండో రోజు మంచరామి గ్రామాన్ని మండల విద్యాశాఖ అధికారులు సోమవారం సందర్శించారు. మూతబడిన సర్కార్ బడిని తెరిపించాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్�
గత 10 ఏళ్ల నుంచి మూతపడ్డ సర్కారు బడిని మళ్లీ తెరిపించాలని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మంచరామి గ్రామం వైపు అడుగులు వేసింది. గ్రామ�
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణ శివారులోని కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు వందరోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల�
పట్టణంలోని మెట్పల్లి రోడ్డు జాతీయ రహదారి పక్కన గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం సమీపంలో భారీ విగ్రహాన్ని మరోచోటికి తరలిస్తున్న క్రమంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను �
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి, ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, భారత రాష్ట్ర సమితి నాయకురాలు ఉషాదయాకర్రావు పర్యటించారు.
గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 11 ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.