దేవులపల్లి ప్రభాకర్రావు | జిల్లాలోని పాల్వంచ పట్టణంలో గల కేటీపీఎస్ కర్మాగారాలను మంగళవారం తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సందర్శించారు.
Srsp | నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమా�
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసి చక్కెర బీడీ వ్యవస్థాపకుడు, కిట్స్ కాలేజి, వరంగల్ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపక సభ్యులు ప్రొద్దుటూరి గంగారెడ్డి (94) కన్నుమూశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో విద్యార్థులు కోడిగుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలి�
బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖానాయక్ పెంబి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో పర్యటించ�
మంత్రి సత్యవతి | వరద ప్రవాహానికి వాగులో పడి చనిపోయిన తాటి రవి(26) మృతదేహానికి మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖాన వద్ద నివాళులు అర్పించారు.
మంత్రి హరీశ్రావు | జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.