SCR | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Rama Naidu | విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నోటీసులకు సంబంధించి స్టూడియో యాజమాన్యం నుంచి రెండు వారాల్లో వివరణ కోరినట్లు సమాచారం.
హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెంట్ పరిధిలో మహేశ్వరం ఎస్వోటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కంటైనర్�
Karate Championship | ఉప్పల్, ఫిబ్రవరి 12 : విశాఖపట్నంలో జరిగిన ప్రతిష్టాత్మక 2వ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ (Karate Championship) లో నాచారానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేపట్టారు. బంగారు, వెండి, కాంస్య పథకాలను స�
Viral News | ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఆ బాలికకు పిచ్చి.. అదే ఆమెను ఇరకాటంలో పడేసింది. తాను చేసే రీల్స్కు ఎప్పటికప్పుడు లైక్ కొడుతున్నాడని మాట్లాడితే మాటలతో మభ్యపెట్టాడు. కలిసి రీల్స్ చేద్దామని గుడికి
South Coast Railway Zone | సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం సమావేశమైన కేంద్ర మంత్రి మంలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ క్రమంలోనే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్�
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నంను రైల్వే డివిజన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్ హోదా
Union Ministers | ఏపీలోని విశాఖపట్నంకు వచ్చిన కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి కుమారస్వామి , సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న కాన్వాయ్లో కార్లు ఒకదాని వెనుక ఢీ కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఓ ప్రైవేటు బస్సు (Travels Bus) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. కావేలీ ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి
సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్కు తిరుగు పయాణయ్యారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి చర్లపల్లికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలను చేర్చింది.
సుప్రీంకోర్టులోని 25 మంది జడ్జిలు, వారి సతీమణులు ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్నం, అరకు అందాలను ఆస్వాదించబోతున్నారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన వీకెండ్ రిట్రీట్లో వీరు పాల్గొంటున్నారు.