సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్కు తిరుగు పయాణయ్యారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి చర్లపల్లికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలను చేర్చింది.
సుప్రీంకోర్టులోని 25 మంది జడ్జిలు, వారి సతీమణులు ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్నం, అరకు అందాలను ఆస్వాదించబోతున్నారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన వీకెండ్ రిట్రీట్లో వీరు పాల్గొంటున్నారు.
PM Modi | ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad) ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి కోర�
Vizag Central Jail | వైజాగ్ సెంట్రల్ జైల్లో మరోసారి మొబైల్ ఫోన్లు దొరకడం కలకలం రేపింది. నర్మదా బ్లాక్లో శుక్రవారం మరో మొబైల్ను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డు లేని మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. సూపరింటె
Narendra Modi | ఏపీలోని అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.85 వేల కోట్లు పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది .
Vizag Centra Jail | వైజాగ్ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు నాలుగు అడుగుల లోతులో పాతిపెట్టిన ఓ ప్యాకెట్ కనిపిం�
Human Trafficking | ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను వైజాగ్లో పోలీసులు అరెస్టు చేశారు. కిరండోల్ - విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికలను అక్రమంగా తరలిస్తున్న�