TDP AP Chief | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను మారుస్తామంటూ గంజాయి రాజధానిగా మార్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆరోపించారు.
విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Janmabhoomi Express) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగింది.
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీ కొట్టి నగరంలోని ఓ ఫ్లైఓవర్ (flyover) పై నుంచి కిందకు పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు (Cash) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింద�
ఇరవై ఏడేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దళితుల శిరోముండనం ఘటన కేసులో విశాఖ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల�
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలో
Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Hyderabad | హైదరాబాద్ నగరం తమకు లేకపోవడం వల్ల పదేండ్లలో రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. పవర్ హౌస్ లాంటి నగరం తమకు లేకపోవడం వల్లనే వైజాగ్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. ఏపీ అ
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా మధురవాడలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. తహసిల్దార్గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు.