Vizag | ఏపీలో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైజాగ్ మేయర్ పీఠంపై కన్నేసింది. జీవీఎంసీపై పట్టుకోసం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేటర్లను పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తో�
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు.
AP News | విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఎంవీవీపై ఈ కేసు నమోదు చేశారు. ఎంవీవీతో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపైనా వైజ
విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను (Vande Bharat Express) సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో తరచూ సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రద్దవుతుందో తెలియక ప్ర
TDP AP Chief | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను మారుస్తామంటూ గంజాయి రాజధానిగా మార్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆరోపించారు.
విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Janmabhoomi Express) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగింది.
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీ కొట్టి నగరంలోని ఓ ఫ్లైఓవర్ (flyover) పై నుంచి కిందకు పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు (Cash) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింద�
ఇరవై ఏడేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దళితుల శిరోముండనం ఘటన కేసులో విశాఖ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల�
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలో
Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.