Hyderabad | హైదరాబాద్ నగరం తమకు లేకపోవడం వల్ల పదేండ్లలో రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. పవర్ హౌస్ లాంటి నగరం తమకు లేకపోవడం వల్లనే వైజాగ్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. ఏపీ అ
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా మధురవాడలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. తహసిల్దార్గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు.
హిందూ మహా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి మార్షల్ ఐల్యాండ్స్కు చెందిన ఏంవీ జెన్కో పికార్డీ అనే కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. నౌకలో తొమ్మిది మంది భారతీయులు సహా 22 మంది
Cricket | ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం ( Visakapatnam) వైఎస్సార్ ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్న ఇండియా(India), ఇంగ్లండ్ (England రెండో టెస్టుకు ఆన్లైన్(Online) లో టికెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభమయ్యింది.
Vizag MP | విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర కాపు సామాజికవ వర్గం కావడం సానుకూల అంశంగా భావించిన వైసీపీ ఆమెను వైజాగ్ లోక్సభ అభ్యర్థిగా ఎ
Pawan Kalyan | ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ మండిపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్న తమ పార్టీ క
Fire Accident | విశాఖపట్నం జగదాంబ సర్కిల్ దగ్గరలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ ఆసుపత్రిలో నుంచి ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి దట్టంగా నల్లటి పొగ చెలరేగింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో �
ఏపీలోని విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4 నుంచి నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించింది. రిషికొండ మిలినియం టవర్స్లో క్యాంపు క
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా మరోమారు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తలపడ్డ ఇరు జట్లు ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో సై అంటున్నాయి. మెగాటోర్నీ ముగిసిన మూడు రోజుల్లోనే ఐదు మ�
Visakhapatnam: విశాఖలో ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనకు చెందిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ చిన్నారు�