విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 100 మందికిపైగా �
Private Jet Skids Off Runway | మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ప్రైవేట్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై జారి పక్కకు దూసుకెళ్లిన (Private Jet Skids) విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill development scam) ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజకీయాలను కుదిపేస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మానవ వ
Vizag Beach | విశాఖ ఆరే బీచ్లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
Vizag Beach | విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
విశాఖపట్నం వేదికగా జరిగిన 50వ ఆల్ ఇండియా ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర స్టార్ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ పసిడి పతకంతో మెరిసింది.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా పాడేరులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
ఆంధ్రప్రదేశ్లోని (AP) విశాఖపట్నంలో (VIshakapatnam) ఓ యువతి ట్రయాంగిల్ లవ్స్టోరీ కలకలం రేపింది. గోపాలపట్నానికి (Gopalapatnam) చెందిన ఓ యువతి ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది.
Knife Attack | ఏపీ సీఎం జగన్పై జరిగిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయ్యింది . ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సాగిన విచారణలు ఇకపై విశాఖ ఎన్ఐఏ ( Visaka NIA ) కోర్టులో జరుగుతుందని మంగళవారం విజయవాడలో జరిగిన కోర్టు విచా�