ఏపీలోని విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4 నుంచి నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించింది. రిషికొండ మిలినియం టవర్స్లో క్యాంపు క
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా మరోమారు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తలపడ్డ ఇరు జట్లు ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో సై అంటున్నాయి. మెగాటోర్నీ ముగిసిన మూడు రోజుల్లోనే ఐదు మ�
Visakhapatnam: విశాఖలో ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనకు చెందిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ చిన్నారు�
విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 100 మందికిపైగా �
Private Jet Skids Off Runway | మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ప్రైవేట్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై జారి పక్కకు దూసుకెళ్లిన (Private Jet Skids) విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill development scam) ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజకీయాలను కుదిపేస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మానవ వ
Vizag Beach | విశాఖ ఆరే బీచ్లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
Vizag Beach | విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.