సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మీదుగా వెళ్తూ నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా అంతా మహిళా సిబ్బందితోనే ఓ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతున్నది. లోకోపైలట్ నుంచి మొత్తం రైల్వే సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లోని విశ�
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ మలాజ్గిరి జిల్లా ఘటేసర్ మండలం అంకుషాపూర్, ఎన్ఎఫ్సీనగర్ మధ్యలో పట్టాలు తప్పింది.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
Visakhapatnam: విశాఖ ఇక నుంచి ఏపీ రాజధాని కానున్నది. ఢిల్లీలో ఓ సమావేశంలో పాల్గన్న సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. ఇన్వెస్టర్లు తమ రాష్ట్రానికి రావాలని ఆయన కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ
బీజేపీని ఇంటికి సాగనంపేందుకు దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావశక్తిగా అవతరించబోతున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Vande bharat Express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి
సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విశాఖపట్టణం వరకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కోచింగ్, చీఫ్ ప్యాసింజర్ ట్ర�